భువనగిరి అర్బన్, మార్చి 30: జిల్లాలో ధాన్యం కొనుగోలుకు అధికారులు సన్నద్ధం కావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అన్నారు. మంగళవారం రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసి ఆయన కలెక్టర్ల�
గుండాల, మార్చి 30: రైతును రాజును చేయడమే తెలంగాణ ప్రభుత్వ ఏకైక లక్ష్యమని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో నిర్మించిన రైతువేద
యాదగిరిగుట్ట రూరల్, మార్చి 30 : వంగపల్లి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఈ సంవత్సరం పూర్తి లాభాల్లో ఉన్నదని టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి తెలిపా రు. మంగళవారం వంగపల్లి పీఏసీఎస్లో సంఘం అధ్య
యాదాద్రి, మార్చి 30: సెకండ్ వేవ్ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆలయ అధికారులు పలు ఆంక్షలు విధించారు. ఆలయం లో విధులు నిర్వర్తించే సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బందికి కరో
మోటకొండూర్, మార్చి 30: ప్రతి ఒక్కరూ కరోనా నిబం ధనలను పాటించాలని ఎస్సై నాగరాజు అన్నారు. మంగళ వారం మండల కేంద్రంలో కరోనా వైరస్పై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. కరోనా విజృంభిస్త�
యాదాద్రి భువనగిరి : యాదాద్రిలో కరోనా వ్యాప్తి దృష్ట్యా ఆర్జిత సేవలను నిలుపుదల చేస్తూ ఇప్పటికే జారీచేసిన ఉత్తర్వులను ఏప్రిల్ 3 వరకు కొనసాగిస్తూ ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. నిత్య అన్నదానం కూడా అప్
కేంద్ర పట్టు మండలి మెంబర్ సెక్రటరీ రజిత్ రంజన్ ఒఖండియార్పోచంపల్లిలో పట్టు రీలింగ్ యూనిట్ ప్రారంభంభూదాన్పోచంపల్లి, మార్చి 28 : మల్బరీసాగుపై రైతులు దృష్టి సారించాలని కేంద్ర పట్టు మండలి మెంబర్ సెక�
ఆధ్యాత్మిక పౌరాణిక చారిత్రక ధారావాహిక 12శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ పరమభక్తుడైన రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బ
బంగారం పట్టివేత| యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పరిధిలోని పంతంగి టోల్ప్లాజా వద్ద భారీగా బంగారం పట్టుబడింది. కారులో అక్రమంగా తరలిస్తున్న 25 కిలోల బంగారం బిస్కెట్లను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలి
రాష్ట్రంలో హెచ్ఎస్ఐఎల్ 7వ పెట్టుబడిఒకే సంస్థ నుంచి మళ్లీ మళ్లీ పెట్టుబడులుప్రభుత్వ సానుకూల విధానాలకు నిదర్శనంట్విట్టర్లో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్భువనగిరిలో 230 కోట్లతో గాజు పరిశ్రమ ఏర్పాటు చేయ
యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహా స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. యాదాద్రి కొండకింద గల పాత హై స్కూల్ గ్రౌండ్ లో ప్రారంభమైన ఈ వేడుకలు అర్చకుల వేద మంత్రోచ్చరణలు, భక్తజనుల గోవి�
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహా స్వామి వారి కళ్యాణం కన్నుల పండుగగా జరుగుతోంది. అర్చకుల వేద మంత్రోచ్చరణలు, భక్తజనుల గోవింద నామస్మరణల మధ్య కడు రమ్యంగా కొనసాగుతున్నది. అశేష భక్త జనంతో ఆలయ ప్రాంగణం భక్తులత�
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహా స్వామి వారి వైభవోత్సవ కల్యాణం వేద మంత్రోచ్చరణలు, మంగళవాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. అర్చకుల వేద మంత్రోచ్చరణలు, భక్తజనుల గోవింద నామస్మరణల మధ్య కడు రమ్యంగా కొనసా