మోత్కూరు, ఏప్రిల్ 5: బాబూ జగ్జీవన్రామ్ మహనీయుడని, ఆయన బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎం తగానో కృషి చేశారని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మం దుల సామేలు అన్నారు. సోమవారం జగ్జీవన్రామ్ జయంతిని పురస్�
గుండాల, ఏప్రిల్ 5: ప్రతి గ్రామానికి వైకుంఠధామాలు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం కోట్లాది రూపాయలను వెచ్చించి వైకుంఠధామాలను నిర్మిస్తుండగా మండలంలోని గంగాపురం గ్రామంలో మాత్రం అధికారులు, ప్రజాప్రతినిధుల ని�
భువనగిరి టౌన్, ఏప్రిల్ 5 : క్షౌరశాలకు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ సోమవారం పట్టణంలోని వినాయకచౌరస్తాలో నాయీబ్రాహ్మణ సేవా సంఘం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సీ�
ఆర్జిత సేవలు | యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఆర్జిత సేవలు పునఃప్రారంభమయ్యాయి. ఆలయ సిబ్బందికి కరోనా సోకడంతో వారం రోజుల పాటు ఆర్జిత సేవలను రద్దు చేశారు. అయితే దేవస్థానంలో కరోనా ప్రభావం తగ్గడంత�
జరిగిన కథ శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ పరమభక్తుడైన రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, �
యాదాద్రి | రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆర్జిత సేవలు మళ్లీ ప్రారంభంకానున్నాయి. గత నెల 25న యాదాద్రి దేవస్థానంలో
పల్లె ప్రగతితో అభివృద్ధి పరుగులు గ్రామంలో రైతువేదిక, డంపింగ్యార్డు, వైకుంఠధామం పూర్తి దాతల సహకారంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల సహకారంతో పరిశుభ్రంగా పల్లె 17 సీసీ కెమెరాలతో గ్రామంలో నిరంతర నిఘా మో
రాజాపేట, ఏప్రిల్ 2: రైతు సంక్షేమంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలించిందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని రాజాపేట, పాముకుంట గ్రామాల్�
చౌటుప్పల్ రూరల్, ఏప్రిల్ 2: వాహనదారులపై అదనపు భారం పడింది. జాతీయ రహదారులపై ప్రయాణించే వారి జేబులు ఖాళీ కానున్నాయి. టోల్చార్జీలు పెంచుతూ ఎన్హెచ్ఏఐ తీనుకున్న నిర్ణయం తెలిసిందే. మార్చి 31 నుంచి ధరలు అమల�
మోత్కూరు, ఏప్రిల్ 2: ప్రభు త్వం ఆస్తి పన్ను చెల్లింపుదారులకు మరింత వెసులుబాటు కల్పించింది .ఇప్పటికే కల్పించిన 90 శాతం రాయితీతో పేరుకు పోయిన బకాయిలు చెల్లించుకునే అవకాశం కలిగింది. దీంతో రికార్డు స్థాయిలో
భువనగిరి టౌన్/భువనగిరి అర్బన్, ఏప్రిల్ 2 : ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా ప్రతి ఒక్కరూ వెంటనే కొవిడ్ టీకా వేయించుకోవాలని భువనగిరి మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. పట్టణంలోని రహదారి బంగ్లాలో �