పల్లె ప్రగతితో అభివృద్ధి పరుగులు గ్రామంలో రైతువేదిక, డంపింగ్యార్డు, వైకుంఠధామం పూర్తి దాతల సహకారంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల సహకారంతో పరిశుభ్రంగా పల్లె 17 సీసీ కెమెరాలతో గ్రామంలో నిరంతర నిఘా మో
రాజాపేట, ఏప్రిల్ 2: రైతు సంక్షేమంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలించిందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని రాజాపేట, పాముకుంట గ్రామాల్�
చౌటుప్పల్ రూరల్, ఏప్రిల్ 2: వాహనదారులపై అదనపు భారం పడింది. జాతీయ రహదారులపై ప్రయాణించే వారి జేబులు ఖాళీ కానున్నాయి. టోల్చార్జీలు పెంచుతూ ఎన్హెచ్ఏఐ తీనుకున్న నిర్ణయం తెలిసిందే. మార్చి 31 నుంచి ధరలు అమల�
మోత్కూరు, ఏప్రిల్ 2: ప్రభు త్వం ఆస్తి పన్ను చెల్లింపుదారులకు మరింత వెసులుబాటు కల్పించింది .ఇప్పటికే కల్పించిన 90 శాతం రాయితీతో పేరుకు పోయిన బకాయిలు చెల్లించుకునే అవకాశం కలిగింది. దీంతో రికార్డు స్థాయిలో
భువనగిరి టౌన్/భువనగిరి అర్బన్, ఏప్రిల్ 2 : ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా ప్రతి ఒక్కరూ వెంటనే కొవిడ్ టీకా వేయించుకోవాలని భువనగిరి మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. పట్టణంలోని రహదారి బంగ్లాలో �
రాజాపేట, ఏప్రిల్ 2 : ఓవైపు అనారోగ్యం.. మరోవైపు వయస్సు మీదపడటంతో మరొకరికి భారం కావొద్దని భావించిన వృద్ధ దంపతులు తనువు చాలించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం సోమారం గ్రామానికి చెందిన శీలం రంగారె�
యాదాద్రి, ఏప్రిల్ 1 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం స్వామి అమ్మవార్లకు వైభవంగా అభిషేకం నిర్వహించారు. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు ప్రత్యేక పూజలు చేపట్టారు. తులసీదళాలతో అర్చించి అష్టోత�
కరోనా కట్టడికి ప్రభుత్వం నిబంధనలు పూర్తి స్థాయిలోఅమలు పరిచేందుకు అధికారులు సిద్ధం మాస్కు లేకుంటే వెయ్యి జరిమానా పల్లెల్లో పోలీసుల కళాజాతలు యాదగిరిగుట్ట రూరల్, ఏప్రిల్ 1 : ఏడాదిగా చాప కింద నీరులా కరోనా
యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లాలోని భువనగిరి, చౌటుప్పల్, ఆలేరు, భూదాన్పోచంపల్లి, మోత్కూరు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీల పరిధిలో ఈ ఏడాది 12.77కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయి. ఏ�
భువనగిరి అర్బన్, ఏప్రిల్1 : జిల్లాలో సాధారణ ప్రసవాలను పెంచాలని జడ్పీటీసీ నగేశ్ అన్నారు. గురువారం జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో నాల్గో స్థాయి సంఘం(విద్య, వైద్య) సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. జిల్
సంస్థాన్ నారాయణపురం, ఏప్రిల్1 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో మండలంలోని అన్ని గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తుంటే గుజ్జ గ్రామపంచాయతీ మాత్రం ఆమడ దూర�
భువనగిరి అర్బన్, ఏప్రిల్ 1: కరోనా సెంకడ్ వేవ్ వ స్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించా లని, అత్యవసర పరిస్థితుల్లో తప్పా బయటికి రావొ ద్దని పట్టణ సీఐ సుధాకర్ అన్నారు. రాచకొండ కమిష నరేట్ ఆధ్వర్యంల�
హైదరాబాద్ : యాదాద్రి సహా హైదరాబాద్ చుట్టుపక్కల వెంచర్లతో పాటు అపార్ట్మెంట్లు నిర్మిస్తున్న నగరంలోని రెండు రియల్ ఎస్టేట్ సంస్థలపై ఐటీ అధికారులు బుధవారం రైడ్ చేశారు. ఈ సందర్భంగా చేపట్టిన సోదాల్లో
ప్రతి గింజను ప్రభుత్వమే కొంటుందని సీఎం కేసీఆర్ ప్రకటన ఏప్రిల్ మూడో వారంలో జిల్లాలో ప్రారంభం కరోనా పరిస్థితుల్లో అమ్మకాలకు ఇబ్బందులు లేకుండా చర్యలు ప్రభుత్వ నిర్ణయంతో రైతుల సంతోషం యాదాద్రి భువనగిరి,