ఆలేరు టౌన్, ఏప్రిల్ 14 : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన పంటలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. ఇందుకు గాను రైతులకు రాయితీ అందజేస్తున్నది. ఏటా వాణిజ్య పంటలను సాగు చేసే రైతుల ను ఉద్యాన పంటల సాగు వైపు దృష్టి సారించేలా �
ఆలేరు టౌన్, ఏప్రిల్ 14 :కొవిడ్ నుంచి రక్షణ కోసం ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని జిల్లా వైద్యాధికారి సాంబశివరావు కోరారు. ఆలేరులోని లయన్స్క్లబ్లో బుధవారం శారాజీపేట పీహెచ్సీ ఆధ్వర్యంలో కొవిడ్ టీకా �
ఆత్మకూరు(ఎం), ఏప్రిల్13: ప్లవ నామ సంవత్సరం ఉగాది వేడుకలను మంగళవారం మండలంలోని అన్ని గ్రామాల్లో నిరాడంబరంగా జరుపుకున్నారు. ఆయా గ్రామాల్లోని దేవాల యాల్లో భక్తులు పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.తుర్కపల�
రామన్నపేట, ఏప్రిల్ 13: ముస్లింలు అత్యంత పవి త్రంగా భావించే మాసం రంజాన్.. రంజాన్ మాసం ఉపవాస దీక్షలు నేటి నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఆధ్యాత్మిక, సోదరభావాన్ని పరిమళింపజేసే పవిత్ర మా సంగా రంజాన్ను భావిస్�
యాదాద్రి, ఏప్రిల్13: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి అనుబంధ ఆలయం శ్రీపర్వతవర్ధనీ సమే త రామలింగేశ్వర స్వామి బాలాలయంలో ప్లవనామ సంవత్సరం మంగళవారం శ్రీసీతారామ చంద్రస్వామి వసంత నవరాత్రి ఉత్సవాలు ప్రా రంభమయ్య
సిటీబ్యూరో, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరాలను నివారించడంతో పాటు టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకునేందుకు సైబర్ నిపుణుల సహాయం తీసుకోవాలని హైదరాబాద్ పోలీసులు ఆలోచనలు చేస్తున్నారు. ఇందుకు ప్రస్తు
వెంకంబావితండాలో అధికారులు, పాలకవర్గ సభ్యుల నిర్లక్ష్యం కొనసాగుతున్న డంపింగ్ యార్డు, వైకుంఠధామం నిర్మాణాలు సెంటు భూమి కూడా ఇచ్చేది లేదంటున్న రైతులు ప ట్టించుకోని ఉన్నతాధికారులు సంస్థాన్ నారాయణపురం, �
స్వీయ నియంత్రణ పాటించకపోతే భారీ నష్టం టీకా విషయంలో అపోహలొద్దు.. అన్ని టీకాలు సమర్థమైనవే పైలట్ ప్రాజెక్టు కింద ఈ నెలాఖరు నాటికి అర్హులైన వారందరికీ వ్యాక్సినేషన్ వైరస్ వ్యాప్తి నిరోధానికి పటిష్ట ఏర్ప�
ఆలేరు టౌన్, ఏప్రిల్ 9 : కరోనా ఎఫెక్ట్తో పాఠశాలలు మూతపడ్డాయి. దీంతో ప్రైవేటు పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆన్లైన్ బోధన జరుగుతున్నా చాలా ప్రైవేటు పాఠశాలల యాజమా న్యం కొద్ది
యాదగిరిగుట్ట రూరల్, ఏప్రిల్ 9: నాగార్జునసాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి భగత్ గెలుపును కోరుతూ శుక్రవారం మండల టీఆర్ఎ స్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నిడమనూ రు మండల కేంద్రంలో ఇంటింటికీ వెళ్లి సీఎం
రాజాపేట, ఏప్రిల్9 : ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి కా ర్యక్రమంతో నర్సాపూర్ గ్రామ రూపురేఖలే మారిపో యా యి. వైకుంఠధామం పనులు పూర్తి కావడానికి రాగా, కంపోస్ట్ షెడ్పనులు పూర్తయ్యాయి. హరితహారంలో నాటిన మొక్క�