యాదాద్రి భువనగిరి : యాదాద్రిలో కరోనా వ్యాప్తి దృష్ట్యా ఆర్జిత సేవలను నిలుపుదల చేస్తూ ఇప్పటికే జారీచేసిన ఉత్తర్వులను ఏప్రిల్ 3 వరకు కొనసాగిస్తూ ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. నిత్య అన్నదానం కూడా అప్
కేంద్ర పట్టు మండలి మెంబర్ సెక్రటరీ రజిత్ రంజన్ ఒఖండియార్పోచంపల్లిలో పట్టు రీలింగ్ యూనిట్ ప్రారంభంభూదాన్పోచంపల్లి, మార్చి 28 : మల్బరీసాగుపై రైతులు దృష్టి సారించాలని కేంద్ర పట్టు మండలి మెంబర్ సెక�
ఆధ్యాత్మిక పౌరాణిక చారిత్రక ధారావాహిక 12శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ పరమభక్తుడైన రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బ
బంగారం పట్టివేత| యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పరిధిలోని పంతంగి టోల్ప్లాజా వద్ద భారీగా బంగారం పట్టుబడింది. కారులో అక్రమంగా తరలిస్తున్న 25 కిలోల బంగారం బిస్కెట్లను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలి
రాష్ట్రంలో హెచ్ఎస్ఐఎల్ 7వ పెట్టుబడిఒకే సంస్థ నుంచి మళ్లీ మళ్లీ పెట్టుబడులుప్రభుత్వ సానుకూల విధానాలకు నిదర్శనంట్విట్టర్లో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్భువనగిరిలో 230 కోట్లతో గాజు పరిశ్రమ ఏర్పాటు చేయ
యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహా స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. యాదాద్రి కొండకింద గల పాత హై స్కూల్ గ్రౌండ్ లో ప్రారంభమైన ఈ వేడుకలు అర్చకుల వేద మంత్రోచ్చరణలు, భక్తజనుల గోవి�
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహా స్వామి వారి కళ్యాణం కన్నుల పండుగగా జరుగుతోంది. అర్చకుల వేద మంత్రోచ్చరణలు, భక్తజనుల గోవింద నామస్మరణల మధ్య కడు రమ్యంగా కొనసాగుతున్నది. అశేష భక్త జనంతో ఆలయ ప్రాంగణం భక్తులత�
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహా స్వామి వారి వైభవోత్సవ కల్యాణం వేద మంత్రోచ్చరణలు, మంగళవాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. అర్చకుల వేద మంత్రోచ్చరణలు, భక్తజనుల గోవింద నామస్మరణల మధ్య కడు రమ్యంగా కొనసా
హైదరాబాద్: బ్రహ్మోత్సవాలలో భాగంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహుడి తీరుకల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. బాలాలయంలోని మండపంలో ఉదయం 11.06 గంటలకు స్వామి, అమ్మ వార్లను ఎదురెదురుగా కూర్చోబెట్టి కల్య
యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో విశేష ఘట్టమైన స్వామివారి ఎదుర్కోలు మహోత్సవం ఆదివారం రాత్రి కన్నులపండువగా జరిగింది. స్వామివారి దివ్య బాలాలయ ఉత్సవ మండపంలో ఈ వేడుకను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. కాగా ఉదయం 11 గ�
యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి పుణ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు కనులపండువగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం స్వామివారికి జగన్మోహిని అలంకార సేవ నిర్వహించారు. ఇవాళ రాత్రి లక్�
శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ పరమభక్తుడైన రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎ�
యాదాద్రి/బాసర: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహా స్వామివారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్ రెడ్డి దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్�
10.కొత్త ధారావాహిక జరిగిన కథ నరమృగా వతారం ఎత్తిన మహా విష్ణువు.. తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ పరమభక్తుడైన రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగి