ఫోర్త్ సిటినీ ఫ్యూచర్ సిటీగా 50వేల ఎకరాల్లో నిర్మించే బాధ్యత తనదని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. రీజినల్ రింగ్ రోడ్డును నిర్మిస్తామని తెలిపారు. ఏదైనా కట్టాలంటే ఎవరో ఒకరు ఏదో ఒకటి కోల్పోవాల్సిందేనని వ్
కాంగ్రెస్ అంటేనే అంత. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలోకి వచ్చాక ఒకలా ప్రవర్తించడం ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. రాజకీయ ప్రయోజనాలు తప్ప ప్రజాప్రయోజనాలు పట్టని పార్టీ అది. బీఆర్ఎస్ హయాంలో యా
ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కోతలతో అంధకారమైన తెలంగాణను వెలుగుల వైపు నడిపిన దార్శనికుడు కేసీఆర్. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండాలే కానీ, రెప్పపాటు మాత్రంగా కూడా కరెంటు పోకుండా ఇరవై నాలుగు గంటలూ నాణ్యమైన వి�
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి దామరచర్ల మండలంలోని యాదాద్రి పవర్ ప్లాంట్ను శనివారం సందర్శించారు. హైదరాబాద్ బేగంపేట నుంచి హె�
రాష్ట్రంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు పనుల పురోగతిపై రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ), పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ)సంతృప్తి వ్యక్తం చేశాయి.