ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభంమద్దిరాల/నూతనకల్, ఏప్రిల్ 6 : రైతులు పండించిన ధాన్యాన్ని విక్రయించుకునేందుకు ఇబ్బందులు పడకూడదనే సీఎం కేసీఆర్ కొనుగోలు కేంద్రాలను ఏర�
వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్కు సూచించిన సీఎస్ సోమేశ్కుమార్భువనగిరి అర్బన్, ఏప్రిల్6: సెకండ్ వేవ్ ఉధృతిని నియంత్రించేందుకు జిల్లాలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన�
భువనగిరి మున్సిపల్చైర్మన్ ఆంజనేయులుభువనగిరి టౌన్, ఏప్రిల్ 6: పట్టణంలో చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులకు సహకరించాలని భువనగిరి మున్సిపల్ చైర్మ న్ ఎనబోయిన ఆంజనేయులు అన్నారు. స్థానిక మున్సిపల్ కార్
మోత్కూరు, ఏప్రిల్ 5: బాబూ జగ్జీవన్రామ్ మహనీయుడని, ఆయన బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎం తగానో కృషి చేశారని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మం దుల సామేలు అన్నారు. సోమవారం జగ్జీవన్రామ్ జయంతిని పురస్�
గుండాల, ఏప్రిల్ 5: ప్రతి గ్రామానికి వైకుంఠధామాలు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం కోట్లాది రూపాయలను వెచ్చించి వైకుంఠధామాలను నిర్మిస్తుండగా మండలంలోని గంగాపురం గ్రామంలో మాత్రం అధికారులు, ప్రజాప్రతినిధుల ని�
భువనగిరి టౌన్, ఏప్రిల్ 5 : క్షౌరశాలకు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ సోమవారం పట్టణంలోని వినాయకచౌరస్తాలో నాయీబ్రాహ్మణ సేవా సంఘం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సీ�
పల్లె ప్రగతితో అభివృద్ధి పరుగులు గ్రామంలో రైతువేదిక, డంపింగ్యార్డు, వైకుంఠధామం పూర్తి దాతల సహకారంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల సహకారంతో పరిశుభ్రంగా పల్లె 17 సీసీ కెమెరాలతో గ్రామంలో నిరంతర నిఘా మో
రాజాపేట, ఏప్రిల్ 2: రైతు సంక్షేమంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలించిందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని రాజాపేట, పాముకుంట గ్రామాల్�
చౌటుప్పల్ రూరల్, ఏప్రిల్ 2: వాహనదారులపై అదనపు భారం పడింది. జాతీయ రహదారులపై ప్రయాణించే వారి జేబులు ఖాళీ కానున్నాయి. టోల్చార్జీలు పెంచుతూ ఎన్హెచ్ఏఐ తీనుకున్న నిర్ణయం తెలిసిందే. మార్చి 31 నుంచి ధరలు అమల�
మోత్కూరు, ఏప్రిల్ 2: ప్రభు త్వం ఆస్తి పన్ను చెల్లింపుదారులకు మరింత వెసులుబాటు కల్పించింది .ఇప్పటికే కల్పించిన 90 శాతం రాయితీతో పేరుకు పోయిన బకాయిలు చెల్లించుకునే అవకాశం కలిగింది. దీంతో రికార్డు స్థాయిలో
భువనగిరి టౌన్/భువనగిరి అర్బన్, ఏప్రిల్ 2 : ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా ప్రతి ఒక్కరూ వెంటనే కొవిడ్ టీకా వేయించుకోవాలని భువనగిరి మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. పట్టణంలోని రహదారి బంగ్లాలో �