యాదాద్రి, ఏప్రిల్ 1 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం స్వామి అమ్మవార్లకు వైభవంగా అభిషేకం నిర్వహించారు. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు ప్రత్యేక పూజలు చేపట్టారు. తులసీదళాలతో అర్చించి అష్టోత�
కరోనా కట్టడికి ప్రభుత్వం నిబంధనలు పూర్తి స్థాయిలోఅమలు పరిచేందుకు అధికారులు సిద్ధం మాస్కు లేకుంటే వెయ్యి జరిమానా పల్లెల్లో పోలీసుల కళాజాతలు యాదగిరిగుట్ట రూరల్, ఏప్రిల్ 1 : ఏడాదిగా చాప కింద నీరులా కరోనా
యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లాలోని భువనగిరి, చౌటుప్పల్, ఆలేరు, భూదాన్పోచంపల్లి, మోత్కూరు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీల పరిధిలో ఈ ఏడాది 12.77కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయి. ఏ�
భువనగిరి అర్బన్, ఏప్రిల్1 : జిల్లాలో సాధారణ ప్రసవాలను పెంచాలని జడ్పీటీసీ నగేశ్ అన్నారు. గురువారం జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో నాల్గో స్థాయి సంఘం(విద్య, వైద్య) సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. జిల్
సంస్థాన్ నారాయణపురం, ఏప్రిల్1 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో మండలంలోని అన్ని గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తుంటే గుజ్జ గ్రామపంచాయతీ మాత్రం ఆమడ దూర�
భువనగిరి అర్బన్, ఏప్రిల్ 1: కరోనా సెంకడ్ వేవ్ వ స్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించా లని, అత్యవసర పరిస్థితుల్లో తప్పా బయటికి రావొ ద్దని పట్టణ సీఐ సుధాకర్ అన్నారు. రాచకొండ కమిష నరేట్ ఆధ్వర్యంల�
మొదటి మేజర్కు నీళ్లు ఇవ్వలేని చరిత్ర జానాదిచివరి భూములకూ నీరందిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే..2014 తర్వాతే ఇక్కడి ప్రజలకు అభివృద్ధి ఏమిటో తెలిసిందివిద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డిహాలియా, త్రి�
మోడల్గా వైకుంఠధామంఅభివృద్ధి పనుల్లో ముందంజ..పల్లె ప్రగతితో మారిన గ్రామ రూపురేఖలురామన్నపేట, మార్చి 31 : పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు. పల్లెల ప్రగతిపైనే దేశాభివృద్ధి ముడిపడి ఉన్నది. గాంధీజీ ఆశయాల స్ఫూర్�
పల్లెల్లో పేదలకు చేతినిండా పనిజిల్లాలో 1,54,731 జాబ్కార్డులువేసవి భత్యం పెంపుతో ముమ్మరంగా పనులుమోత్కూరు, మార్చి 31 : గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులు ఊపందుకున్నాయి. ఉపాధి కోసం ఇతర రాష్ర్టాలు, పట్టణాలకు వ�
మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజుచౌటుప్పల్ మార్చి31: మున్సిపల్ బడ్జెట్ సమావేశాన్ని కౌన్సిలర్లు బహిష్కరించడం సమంజసం కాదని మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్య�
యాదాద్రి, మార్చి31: యాదగిరిగుట్ట పురపాలక సంఘం 2021-22 ఆర్థిక సంవత్సర బడ్జెట్ సమావేశం బుధవారం పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సనన్ ఎరుకల సుధ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో వచ్చే ఆర్థిక సంవత్సర �
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల వ్యయ పరిశీలకుడు విజయ్చౌదరినల్లగొండ, మార్చి 31 : నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఎన్నికల నిబంధనల ప్రకారం సిబ్బంది విధులు నిర్వహించాలని ఎన్నికల వ్యయ పరిశీలకుడు ఎస్హెచ్ విజయ్