ప్రతి గింజను ప్రభుత్వమే కొంటుందని సీఎం కేసీఆర్ ప్రకటన ఏప్రిల్ మూడో వారంలో జిల్లాలో ప్రారంభం కరోనా పరిస్థితుల్లో అమ్మకాలకు ఇబ్బందులు లేకుండా చర్యలు ప్రభుత్వ నిర్ణయంతో రైతుల సంతోషం యాదాద్రి భువనగిరి,
భువనగిరి అర్బన్, మార్చి 30: జిల్లాలో ధాన్యం కొనుగోలుకు అధికారులు సన్నద్ధం కావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అన్నారు. మంగళవారం రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసి ఆయన కలెక్టర్ల�
గుండాల, మార్చి 30: రైతును రాజును చేయడమే తెలంగాణ ప్రభుత్వ ఏకైక లక్ష్యమని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో నిర్మించిన రైతువేద
యాదగిరిగుట్ట రూరల్, మార్చి 30 : వంగపల్లి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఈ సంవత్సరం పూర్తి లాభాల్లో ఉన్నదని టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి తెలిపా రు. మంగళవారం వంగపల్లి పీఏసీఎస్లో సంఘం అధ్య
యాదాద్రి, మార్చి 30: సెకండ్ వేవ్ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆలయ అధికారులు పలు ఆంక్షలు విధించారు. ఆలయం లో విధులు నిర్వర్తించే సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బందికి కరో
మోటకొండూర్, మార్చి 30: ప్రతి ఒక్కరూ కరోనా నిబం ధనలను పాటించాలని ఎస్సై నాగరాజు అన్నారు. మంగళ వారం మండల కేంద్రంలో కరోనా వైరస్పై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. కరోనా విజృంభిస్త�
ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వంపాల ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచిన జిల్లా‘ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకం’లో పాల ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పించేందుకు శ్రీకారంఇతర స్థానిక ఉత్�