ఎలాంటి దుష్ఫలితాలు రావు అన్ని టీకాలు సురక్షితమే రక్తం గడ్డకట్టడం అనేది అపోహే క్యాన్సర్ సర్జరీ ఉంటే కొంత సమయం తీసుకోవాలి డాక్టర్ వినోద్ మద్దిరెడ్డి, చీఫ్ ఆఫ్ రేడియేషన్ ఆంకాలజీ కొండాపూర్, ఏప్రిల్�
ఇప్పటివరకు 3,801 మంది రైతులకు చెందిన 34,468 మెట్రిక్ ధాన్యం కొనుగోలు మిల్లర్ల కొర్రీలు.. లారీల కొరతతో మందకొడిగా సాగుతున్న కొనుగోళ్లు తూకం వేసిన ధాన్యాన్ని సైతం మిల్లులకు ఎగుమతులు చేయడంలో జాప్యం మిల్లుల కొరతత�
భువనగిరి అర్బన్, ఏప్రిల్ 28: రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని ఎంపీపీ నరాల నిర్మల అన్నారు. మండలంలోని బీఎన్.తిమ్మాపురంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కే
భువనగిరి టౌన్, ఏప్రిల్ 27 : కొవిడ్ సంక్షోభంలో వైద్య సిబ్బంది చేస్తున్న సేవలు మరువలేనివని అడిషనల్ డీసీపీ భుజంగరావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ప్రమోద్కుమార్ ఆధ్వర్యంలో మంగళ
తక్కువ ధరకు ఫినాయిల్, టాయిలెట్క్లీనర్, హ్యాండ్వాష్, ఫ్లోర్క్లీనర్, శానిటైజర్ల విక్రయం ఆదర్శంగా నిలుస్తున్న రామన్నపేటలోని ప్రవళిక మహిళా సంఘం రామన్నపేట, ఏప్రిల్ 27: శానిటైజేషన్ ఉత్పత్తులు తయారు చ
మంత్రగాళ్లను ఆశ్రయిస్తూ రూ. లక్షలు నష్టపోతున్న వైనం అర్ధరాత్రులు శివారు ప్రాంతాలకు వెళ్తూ ప్రాణాల పైకి తెచ్చుకుంటున్న అన్వేషకులు ఇప్పటికే గుప్త నిధుల తవ్వకాల్లో బయటపడినపురాతన శివలింగం, వివిధ రకాల విగ�
స్వామివారికి శాస్ర్తోక్తంగా నిత్యపూజలు ఖజానాకు రూ. 3,19,473 ఆదాయం నిబంధనలు పాటిస్తూ పాల్గొన్న భక్తులు యాదాద్రి, ఏప్రిల్27: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో మంగళవారం స్వాతి నక్షత్ర పూజల కోలా హల�
భువనగిరి టౌన్, ఏప్రిల్ 27 : వీహెచ్పీ, బజరంగ్దళ్ల ఆధ్వర్యంలో హనుమాన్ విజయయాత్రను పట్టణంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు హనుమాన్ దేవాలయాల్లో ప్రత్యేక పూ జలు నిర్వహించి హనుమ�
నమస్తే తెలంగాణ నెట్వర్క్ : టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవా రం టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరాడంబరంగా జరుపుకొన్నారు. జిల్లాలోని అ న్ని మండలాలు, గ్రామాలు, టీఆర్ఎస్ కార్యాలయాల ఎ�
ఆలేరు టౌన్, ఏప్రిల్ 26 : ఆలేరు పట్టణానికి చెందిన ప్ర ముఖ కవి, దాశరథి అవార్డు గ్రహీత తిరునగరి రామాను జయ్య (76) గుండెపోటుతో ఆదివారం రాత్రి కన్నుమూశా రు. తిరునగరి స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా, రాజా పేట మండల�
యాదాద్రి, ఏప్రిల్ 26: అదే బాట.. అదే మాట. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అడుగుజాడల్లో .. నాడు ఉద్యమనాయకురాలిగా రాష్ట్ర సాధనలో.. ఇప్పుడు ఉద్యమస్ఫూర్తితో ప్రగతిఫలాలు అందించేందుకు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొ�
నాడు ఉద్యమానికి ఊపిరిలూది.. నేడు అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషిస్తున్న టీఆర్ఎస్ 20 ఏండ్ల ప్రస్థానంలో పార్టీని తిరుగులేని రాజకీయ శక్తిగా మార్చిన సీఎం కేసీఆర్ జిల్లా ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న ‘గుల�
యాదాద్రి, ఏప్రిల్26: టీకాతోనే కొవిడ్ వైరస్ నుంచి రక్ష ణ ఉంటుందని మున్సిపల్ చైర్పర్సన్ ఎరుకల సుధ, ఆలే రు మార్కెట్ కమిటీ చైర్మన్ రవీందర్గౌడ్ అన్నారు. సోమ వారం యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని న