రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఐదుగంటల వరకు..కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వంజిల్లాలో పకడ్బందీగా అమలునిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు: డీసీపీ నారాయణరెడ్డియాదగిరిగుట్ట రూరల్, ఏప్రిల్ 20 : రాష్ట్రంలో �
స్త్రీ, పురుషుల నిష్పత్తిలో తగ్గుతున్న అంతరం ఉమ్మడి జిల్లాలో పురుషుల కంటే గణనీయంగా పెరిగిన ఆడపిల్లల సంఖ్య ‘ ఉమెన్ అండ్ ఇన్ ఇండియా-2020’ నివేదికలో స్పష్టం చేసిన కేంద్ర గణాంక శాఖ జిల్లాలో ప్రతి వెయ్యి మంద�
అడ్డగూడూరు, ఏప్రిల్ 19: కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేల్ అన్నారు. సోమవారం మండలకేంద్రంతోపాటు కోటమర్తి, ధర్మారం, చౌళ్లరామారం, డి.రేపాక గ్రా
వైభవంగా నిత్య కల్యాణం కొవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామి వారిని దర్శించుకున్న భక్తులు పరమశివుడికి రుద్రాభిషేకం యాదాద్రి, ఏప్రిల్ 19: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో హరిహరులకు సోమవారం ప్రత్య
భక్తుల రద్దీ సాధారణంఖజానాకు రూ. 7,15,581ఆదాయంయాదాద్రి, ఏప్రిల్ 18: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో నిత్య పూజలు అర్చకులు శాస్ర్తోక్తంగా నిర్వ హించారు. ఆదివారం తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి స్వామివా�
బొమ్మలరామారం, తుర్కపల్లి మండలాల్లో ఎవుసానికి ప్రాణం పోసిన గోదావరిపూర్తిగా మారిపోయిన గుండాల మండల ముఖచిత్రంబీడు భూముల్లో సిరుల పంటలుమండుటెండల్లోనూ మత్తడిపోస్తున్న చెరువులుఆయకట్టులో పెరిగిన సాగు విస్
రామగిరి, ఏప్రిల్ 18: నిత్య సృజనశీలి కవి, రచయిత వాగ్గేయకారుడు అంబటి వెంకన్న అని ప్రముఖ సాహి తీవేత్త డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. నల్ల గొం డకు చెందిన అంబటి వెంకన్న రచించిన ‘అలుగెల్లిన పాట’, నాన్నే నా
వలిగొండ, ఏప్రిల్ 17: మండల పరిధిలోని గ్రామాల్లో నూతనంగా నిర్మిస్తున్న వైకుంఠధామాలు, డంపింగ్ యార్డుల నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. శనివారం మండలంలోని
వలిగొండ, ఏప్రిల్ 17: రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్మి మో సపోవద్దని వలిగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కవిత అన్నారు. శనివారం మండల కేం ద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొ
వైభవంగా నిత్యకల్యాణం కొనసాగుతున్న వసంత నవరాత్రోత్సవాలు ఖజానాకు రూ. 4,20,798 ఆదాయం యాదాద్రి, ఏప్రిల్ 16 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్యక్షేత్రంలో శుక్రవారం లక్ష్మీ పూజలు శాస్ర్తోక్తంగా జరిగాయి. అర్�