బెడ్షీట్స్ తయారీకి కేరాఫ్ సిరిపురం, వెల్లంకిరఘునాథపురం లుంగీలకు గల్ఫ్దేశాల్లో యమ క్రేజీజాతీయ పురస్కారాలతో విశ్వవ్యాప్తం అయిన చేనేత ఖ్యాతితెలంగాణ ప్రభుత్వంలో చేనేత రంగానికి పూర్వ వైభవం ఫ్యాషన్ �
కొనుగోలు కేంద్రాలకు అంచనాలకు మించి తరలివస్తున్న వరి ధాన్యం జిల్లావ్యాప్తంగా 286 కేంద్రాల్లో ప్రారంభమైన కొనుగోళ్లు ఇప్పటివరకు 1,05,432 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిన ప్రభుత్వం యాదాద్రి భువనగిరి,
కలెక్టర్ అనితారామచంద్రన్ భువనగిరి కలెక్టరేట్, మే 7: వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అనితారామచంద్రన్ కోరారు. శుక్రవారం రాత్రి కలెక్టర్ కార్�
ఉద్యాన పంటలకు అధిక ప్రాధాన్యం రైతులకు ఎంతో ప్రయోజనం జిల్లాలో సాగు విస్తీర్ణం 2,36,314 ఎకరాలు ఆలేరు టౌన్, మే 7: జిల్లాలో వచ్చే ఆర్థిక సంవత్సరం రైతులకు ఇచ్చే రుణ పరమితిని ఖరారు చేశారు. బ్యాంకులు అందించే రుణ పరిమ�
నేటి నుంచి 13 రోజుల వరకు ప్రజలు సహకరించాలి పంచాయతీ పాలకవర్గ సభ్యులు మోటకొండూర్, మే 7: కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మోటకొండూర్ మండల కేంద్రంలో శనివారం నుంచి 13 రోజులపాటు స్వచ్ఛంద లాక్డౌన్ను అమలు చ
సర్వేలో పాల్గొన్న వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు, పంచాయతీ కార్యదర్శులుపర్యవేక్షించిన ఎంపీడీవోలుయాదాద్రి, మే 6 : కరోనా కట్టడికి సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇంటింటికీ వెళ్లి ప్రతి కుటుంబ సభ్యుడికి ఆరో�
ఆలేరు టౌన్, మే 6 : గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాల పిల్లలు చదువుకోవాలంటే కేవలం ప్రభుత్వ పాఠశాలలే ఆధారం. అవి కూడా తమ గ్రామంలో ఉంటే సరి. లేకపోతే పక్క గ్రామానికి వెళ్లి చదువుకోవాలి. ఇలాంటి కష్టాలు పడే సమయం,
కరోనాపై తెలంగాణ ప్రభుత్వం బహుముఖ యుద్ధం ప్రభుత్వ మార్గనిర్దేశాలకు అనుగుణంగా కార్యరంగంలోకి దిగుతున్న జిల్లా యంత్రాంగం ఇంటింటి సర్వే నిర్వహించి చికిత్స అందించేందుకు ప్రణాళిక ప్రతి వెయ్యి ఇండ్లకు ఒక బృ
మే రెండో వారం నుంచి ముహూర్తాలు ఇప్పటికే పూర్తయిన అడ్వాన్స్ బుకింగ్స్ కొవిడ్ నేపథ్యంలో పలు పెండ్లిళ్లు వాయిదా అయోమయంలో తల్లిదండ్రులు ఆందోళనలో అనుబంధ రంగాలు పెండ్లి అంటే నూరేళ్ల పంట.. అందుకే ఈ వేడుకను
రామగిరి, మే 4 : కరోనా వైరస్ సోకిన వ్యక్తులు భయపడవద్దని, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉందని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్ర దవాఖానలో కొవిడ్ పేషెంట్ల వార్డును మంగళవారం ఆయన ఆకస్మి
యాదాద్రి, మే4: కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో యాదగిరిగుట్ట పట్టణంలో ఈ నెల 15వ తేదీ వరకు స్వచ్ఛంద బంద్ పాటించాలని మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధాహేమేందర్గౌడ్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం య
పల్లెప్రగతి ద్వారా అభివృద్ధి పరుగులు రూ.35 లక్షలతో పనులు పరిశుభ్రంగా గ్రామపంచాయతీ వైకుంఠధామం, కంపోస్ట్షెడ్, పల్లె ప్రగతి పనులు పూర్తి బొమ్మలరామారం, మే 4: తెలంగాణ ప్రభుత్వం మారుమూల ప్రాంతాలకు కూడా అభివృద