చౌటుప్పల్ రూరల్,మే14: మండలపరిధిలోని దండుమల్కాపురం గ్రామ వీధుల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని శుక్రవారం పిచికారీ చేశారు. గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ కార్యక్రమ�
భక్తి శ్రద్ధలతో ఈద్-ఉల్-ఫితర్ నిరాడంబరంగా రంజాన్ పండుగ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రార్థనలు నమస్తే తెలంగాణ నెట్వర్క్ : రంజాన్ పర్వదినాన్ని జిల్లాలో ముస్లిం సోదరులు శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర�
4 గంటలు మినహా మిగతా వేళల్లో రోడ్లన్నీ నిర్మానుష్యం మూడో రోజూ ప్రశాంతంగా లాక్డౌన్ అమలు ఇండ్లలోనే ఉంటూ స్ఫూర్తిని చాటుతున్న ప్రజలు లాక్డౌన్ను పర్యవేక్షించిన డీసీపీ నారాయణరెడ్డి నమస్తే తెలంగాణ నెట్�
రెండో విడుత ప్రభుత్వ సాయం కోసం ఉపాధ్యాయులు, సిబ్బంది జాబితా సిద్ధం చేసిన విద్యాశాఖ టీచర్లు, సిబ్బంది ఖాతాలోకి 2వేల నగదు మొదటి విడుతలో లబ్ధిపొందినవారు 1772 రెండో విడుతలో అదనంగా లబ్ధిపొందనున్న వారు 1262 మొత్తంగ
ఈ నెల 23 నుంచి 25 వరకు కార్యక్రమాలు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాల నిర్వహణ యాదాద్రి, మే14: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి బాలాలయం, అనుబంధ ఆలయాలైన శ్రీపాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, దుబ్బగుంటపల�
ఆలేరు టౌన్, మే 13 : ఆలేరు సీహెచ్సీలో 113 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా, 39 మందికి పాజిటివ్, అలాగే శారాజీపేట పీహెచ్సీలో 45 మందికి పరీక్షలు నిర్వహించగా, 15 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. మోటకొండూర్ ప�
పల్లెప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు రాత్రిళ్లు జిగేల్మనేలా వీధిలైట్లు ప్రజలకు ఆహ్లాదం పంచేందుకు పల్లెప్రకృతి వనం ఏర్పాటు అడ్డగూడూరు, మే 13 : మండలంలోని ధర్మారం గ్రామ పంచాయతీ అభివృద్ధి పథంలో దూసుకుపోతున�
నమస్తే తెలంగాణ నెట్వర్క్ : జిల్లాలో గురువారం లాక్డౌన్ రెండో రోజూ సంపూర్ణంగా జరిగింది. ఈ సందర్భం గా వర్తక, వ్యాపారులు ఉదయం 6 గంటలకు తమ తమ షాపులను తెరిచి, 10 గంటల లోపే మూసివేశారు. ప్రజలు కూడా ఉదయం 10 గంటల తర్వ�
భువనగిరి టౌన్/భువనగిరి కలెక్టరేట్, మే 13 : కొవిడ్ కట్టడికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నదని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్లో కొవిడ్ ఉధృతి, తీసుకుంటున్న చర్�
హైవేపై నిరంతర తనిఖీఉల్లంఘిస్తే కఠినమైన చర్యలుజిల్లాలో 13 చెక్పోస్ట్లు యాదగిరిగుట్ట రూరల్, మే 12: కరోనా సెకండ్వేవ్ను కట్టడి చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన లాక్డౌన్ను యాదాద్రి భువనగిరి జిల్లాలో
ఇండ్లకే పరిమితమైన జిల్లా ప్రజానీకం 11 బస్సులు మినహా.. మిగతావన్నీ డిపోకే పరిమితం నిర్మానుష్యమైన రోడ్లు.. నిలిచిపోయిన ప్రజా రవాణా అనుమతులు ఉన్నప్పటికీ జాతీయ రహదారులపై తగ్గిన వాహనాల రాకపోకలు దర్శనాల రద్దుత�
చౌటుప్పల్ , మే12: కరోనా ఉధృతి దృష్ర్టా ప్రభుత్వం తీసుకున్న లాక్డౌన్ నిర్ణయానికి చౌటుప్పల్ ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నిత్యావసర సరుకుల కొనుగోలు , ఇతర అవసరాలకు బయటిక�
యాదాద్రి, మే12: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామివారి నిత్యపూజలు నిరాడంబరంగా కొనసాగాయి. కరోనా సెంకడ్ వేవ్ తీవ్ర రూపం దాల్చడంతో ప్రభుత్వం బుధవారం ఉదయం 10 గంటల నుంచి లాక్డౌన్ ప్రకటించింది. దీంత
కరోనా కేసులు విజృంభిస్తున్న తరుణంలో స్వీయ నియంత్రణే మేలని వైద్యులు సూచిస్తున్నారు. ఇంట్లో ఒకరికి వచ్చినా మిగతా వారికీ వైరస్ అంటుకునే అవకాశాలు ఉన్నందున వారికి దూరంగా ఉండటంతో పాటు మాస్కు, శానిటైజర్ తప�