ఆలేరు టౌన్, మే 4 : వ్యవసాయంలో భూసార పరీక్షలది ప్రధానమైన పాత్ర. నేల స్వభావాన్ని బట్టి దిగుబడులు వస్తాయి. భూమిలో ఉన్న పోషకాలు ఏవి తక్కువగా ఉన్నాయో వాటిని అందించాలి. ఈ విషయాలను తెలుసుకోవాలంటే భూసార పరీక్షలు చ
పల్లెప్రగతి ద్వారా అభివృద్ధి పరుగులు రూ.41 లక్షల 10వేలతో అభివృద్ధి పనులు పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, కంపోస్ట్ షెడ్ నిర్మాణం పూర్తి పరిశుభ్రంగా మెరిసిపోతున్న గ్రామం ఆత్మకూరు(ఎం), మే 3: గ్రామాల అభివృద్ధి క
జిల్లాలో ఐదు చోట్ల ఆక్సిజన్ బెడ్లతో కూడిన ఐసొలేషన్ కేంద్రాలు కరోనా బాధితులకు పౌష్టికాహారంతో పాటు మెరుగైన చికిత్స ఇప్పటికే పలువురు బాధితులు కోలుకుని క్షేమంగా ఇంటికి జిల్లా వ్యాప్తంగా హోం ఐసొలేషన్ల�
నెల రోజులుగా.. సెలవులు లేకుండా సేవల్లోనే..జిల్లా వ్యాప్తంగా 120 మంది అధికారులు, 930 మంది స్టాఫ్ నర్సులు, ఎంఎన్ఎంలుఆక్సిజన్ కొరత లేకుండా జిల్లాలో 130 బెడ్ల ఏర్పాటు: జిల్లా వైద్యాధికారి మల్లికార్జునరావుమేడ్చ�
యాదాద్రి, మే 3 : రాష్ట్ర ప్రజల సంక్షేమానికి ఆహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్ ఆరోగ్యంతో క్షేమంగా ఉండాలని స్వామివారి�
ఆలేరు టౌన్, మే 2: చికెన్ ధర అమాంతం తగ్గింది. ఏప్రిల్ 1వ తేదీన కిలో చికెన్ ధర 220 ఉండగా.. ప్రస్తుతం మార్కెట్లో రూ. 120కు పడిపోయింది. కేవలం నెల రోజుల వ్యవధిలో రూ. 100పైగా తగ్గింది. గత వా రం రోజులుగా ప్రతి రోజూ రూ. 10 తగ�
ప్రభుత్వ పాఠశాలల్లో ‘హరివిల్లు’ పాఠాలువిద్యార్థుల్లో నైతిక విలువల పెంపునకు కృషివచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుజిల్లా వ్యాప్తంగా ఆన్లైన్లో శిక్షణభువనగిరి టౌన్/ఆలేరు టౌన్, మే 1 : సర్కారు బడుల బలోపే�
ఆలేరురూరల్, మే1: ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి అన్ని సేవలు ‘మీ సేవ’లో అందుబాటులో ఉంటాయన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ కోవలోకి పోలీస్శాఖ కూడా చేరడం విశే షం. ఈశాఖకు సంబంధించిన పలు సేవలను మీ సే వలో దర
మోత్కూరు, ఏప్రిల్ 30: జిల్లాలో ధాన్యం కొను గోళ్లు ముమ్మరంగా సాగున్నందున రవాణ వ్యవ స్థను మెరుగు పరిచి ధాన్యం ఎగమతిని వేగంగా చేయనున్నామని జిల్లా సివిల్ సప్లయ్ డీఎం గోపీ కృష్ణ తెలిపారు. జిల్లా జాయింట్ కల�
ఆలేరు టౌన్, ఏప్రిల్ 29 : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు ఇక నుంచి పారదర్శకంగా జరుగనున్నాయి. అయితే ఈ స్కీం కింద కొందరు కూలీలు పని చేయకున్నా.. చేసినట్లు గా రికార్డులు సృష్టించి డబ్బులు కాజేసిన ఘటనలు గతంలో అనేక
పల్లె ప్రగతి ద్వారా అభివృద్ధి పరుగులుపూర్తైనవైకుంఠధామం,కంపోస్ట్ షెడ్ పనులుకళకళలాడుతున్న పల్లె ప్రకృతివనంచెత్త సేకరించి డంపింగ్ యార్డ్ కు తరలింపుబొమ్మలరామారం, ఏప్రిల్ 29: రాష్ట్ర ప్రభుత్వం చేపట్�