అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతాయని ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ శాసనసభ్యుడు మాలోత్ రాందాస్ నాయక్ అన్నారు. బుధవారం సింగరేణి మండల పరిధిలోని కొత్తతండా గ్రామంలో 63 మంది లబ్ధిదారులకు కల్య
ఖమ్మం :ఖమ్మం జిల్లా టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ కుటుంబ సభ్యులను వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ పరామర్శించారు. ఇటీవల ఆది నారాయణ మాతృమూర్తి ఆకుతోట కొమరమ్మ మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్
జూలూరుపాడు: అంగన్వాడీ కేంద్రాలు, ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులు, చిన్నారులకు నాణ్యమైన విద్యతో పాటు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. మండల
ఏన్కూరు: కుల, మతాలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందిస్తూ సబ్బండ వర్గాల శ్రేయస్సే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. శనివారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బత�
ఏన్కూరు: మండలంలోని రేపల్లెవాడకు చెందిన నిమ్మల పిచ్చయ్య(65) అనారోగ్యంతో బుధవారం మృతిచెందారు. విషయం తెలుసుకున్న వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పిం�
kha వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలో వినాయక చవితి పురస్కరించుకొని వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం వద్ద గురువారం వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ ప్రత్యేక పూజలు న�