రామగుండం నగర పాలక సంస్థలో థర్డ్ పార్టీ క్వాలిటీ ‘కంట్రోల్’ తప్పుతోంది. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులను రాజీ పడకుండా థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ పరిశీలించి ధృవీకరించేది. కానీ, ఇప్పుడు అభివృద్ధి పన
ప్రతి ఒక్కరూ తమ ఆధార్ కార్డులోని వివరాలు, బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. కలెక్టరేట్లో జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం సోమవారం నిర్వహం
Male Partner Not Always Wrong | అత్యాచారం కేసులో ఒక వ్యక్తిని నిర్దోషిగా హైకోర్టు ప్రకటించింది. ఆరోపణలున్న పురుష భాగస్వామిదే ఎల్లప్పుడు తప్పుకాదని వ్యాఖ్యానించింది. ఇలాంటి కేసులో ఆరోపణల రుజువు బాధ్యత ఇద్దరిపై ఉంటుందని ప�
exit polls | లోక్సభ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెల్లడికానున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 350 సీట్లకుపైగా భారీ మెజారిటీ లభిస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ తప్పని ప్రధాన
దేశీయ ఐటీ రంగంలో ‘మూన్లైటింగ్' చర్చ తీవ్రస్థాయిలోనే జరుగుతున్నది. ఇటీవల ఈ కారణంతోనే 300 మంది ఉద్యోగులను విప్రో తొలగించిన విషయమూ తెలిసిందే. అయితే దాదాపు అన్ని ఐటీ కంపెనీలు ‘మూన్లైటింగ్'ను వ్యతిరేకిస్త�
హైదరాబాద్: కొత్త పార్లమెంట్ సెంట్రల్ విస్టా నిర్మాణ పనులను ప్రధాని నరేంద్ర మోదీ ఒంటరిగా పరిశీలించడం తప్పు అని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. అధికారాల విభజన సిద్ధాంతాన్ని మోదీ ఉల్లంఘించారని �