వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత రెజ్లర్ నిషా దహియా పారిస్ ఒలింపిక్స్లో ఐదో బెర్తును దాదాపుగా ఖాయం చేసుకుంది. ఇస్తాంబుల్ వేదికగా శుక్రవారం ముగిసిన మహిళల 68 కేజీల విభాగంలో నిషా..
Nisha Dahiya | జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీల్లో ప్రముఖ రెజ్లర్ నిషా దహియా అద్భుతమైన ముగింపు లభించింది. ఫైనల్లో పంజాబ్కు చెందిన జస్ప్రీత్ కౌర్పై ఆమె సునాయాసంగా విజయం సాధించింది.
మరణవార్తపై యువ రెజ్లర్ నిషా దహియా గోండా: జాతీయ యువ రెజ్లర్ నిషా దహియా మరణించిదనే వార్త క్రీడా వర్గాల్లో కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో నిషాతో పాటు ఆమె సోదరుడు మరణించినట్లు వ�
చండీగఢ్: తాను క్షేమంగానే ఉన్నానని రెజ్లర్ నిషా దహియా తెలిపారు. తుపాకీ కాల్పుల్లో తాను మరణించినట్లుగా వచ్చిన వార్తలు ఫేక్ అని అన్నారు. సీనియర్ నేషనల్స్ ఆడేందుకు గోండాకు వచ్చినట్లు ఆమె చెప్పారు. ఈ మేరక�