సౌదీ అరేబియా వేదికగా జరుగుతున్న వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) గ్రాండ్ స్మాష్ టోర్నమెంట్లో భారత స్టార్ ప్యాడ్లర్ మనిక బాత్రా పోరాటం క్వార్టర్స్లోనే ముగిసింది.
ప్రపంచ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో భారత్ అద్భుత ప్రదర్శన కొనసాగుతున్నది. శనివారం జరిగిన జరిగిన తొలి పోరులో భారత పురుషుల టీమ్ 3-0తో చిలీపై విజయం సాధించింది.
విశాఖపట్నం వేదికగా జరిగిన 50వ ఆల్ ఇండియా ఇంటర్ ఇనిస్టిట్యూషనల్ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో రాష్ట్ర స్టార్ ప్యాడ్లర్ ఆకుల శ్రీజ పసిడి పతకంతో మెరిసింది.
ప్రపంచ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో భారత మహిళా పాడ్లర్ మనిక బత్రా పోరు ముగిసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్లో 39వ ర్యాంకర్ మనిక 11-6, 10-12, 9-11, 11-6, 11-13, 11-9, 3-11తో 13వ ర్యాంకర్ ఆడ్రియాన డయాజ్(ప్యూర్టోరిక) చ�
ప్రపంచ టేబుల్టెన్నిస్ చాంపియన్షిప్లో భారత ఆటగాడు రెండు విభాగాలలో ప్రిక్వార్టర్ఫైనల్లో ప్రవేశించాడు. పురుషుల డబుల్స్లో శరత్ కమల్తో, మిక్స్డ్ డబుల్స్లో మనిక బత్రాతో కలిసి ప్రిక్వార్టర్స్�
ప్రతిష్ఠాత్మక ప్రపంచ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో భారత యువ ప్యాడ్లర్ ఆకుల శ్రీజ ముందంజ వేసింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ పోరులో శ్రీజ 4-1(11-6, 11-9, 9-11, 11-4, 11-5) తేడాతో నికోల్ అరిలియా(ఇటలీ)పై అలవోక విజ�