డర్బన్ : ప్రపంచ టేబుల్టెన్నిస్ చాంపియన్షిప్లో భారత ఆటగాడు రెండు విభాగాలలో ప్రిక్వార్టర్ఫైనల్లో ప్రవేశించాడు. పురుషుల డబుల్స్లో శరత్ కమల్తో, మిక్స్డ్ డబుల్స్లో మనిక బత్రాతో కలిసి ప్రిక్వార్టర్స్కు చేరుకున్నాడు.
సాథియన్-శరత్ 11-5, 11-4, 15-13తో హంగరీ-డెన్మార్క్ ద్వయం బెన్స్ మేజరొస్-ఆండర్స్ లిండ్పై, సాథియన్-మనిక జోడి 8-11, 11-7, 11-6, 11-6తో బ్రెజిల్కు చెందిన ఎరిక్ జౌటి-లుకాకుమహర జోడిపై గెలుపొందారు.