కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు గొప్పగా ప్రకటించుకున్న ‘మేక్ ఇన్ ఇండియా’ లక్ష్యానికి చైనా వ్యూహాత్మకంగా గండి కొడుతున్నది. అమెరికాతో వాణిజ్య యుద్ధం నేపథ్యంలో డ్రాగన్ కంట్రీ నుంచి భారత్కు మకాం మార్చ�
ప్రపంచ మార్కెట్లో డాలరు బలహీనపడిన నేపథ్యంలో రూపాయి మారకపు విలువ ఐదు నెలల గరిష్ఠస్థాయికి చేరింది. గురువారం ఇంటర్బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్)లో 82.94 వద్ద ప్రారంభమైన రూపాయి చివరకు క్రితం ట్రేడింగ
ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినా, దేశంలో డీజిల్, పెట్రోల్ రిటైల్ ధరల్ని గరిష్ఠ స్థాయిలోనే కొనసాగించిన ఫలితంగా ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్పీసీఎల్) భారీ లా�
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నేపథ్యంలో గత వారాంతంలో ఒక్కసారిగా భగ్గుమన్న బంగారం ధర రెండు రోజులపాటు క్రమేపీ తగ్గిన తర్వాత తిరిగి బుధవారం జోరందుకుంది.
ఎప్పుడూ పండుగ సీజన్లో అధిక ధర పలికే బంగారం ఈ దఫా అంతర్జాతీయ పరిణామాల కారణంగా రోజురోజుకూ తగ్గిపోతున్నది. హైదరాబాద్ మార్కెట్లో శనివారం తులం ధర రూ. 58.200 స్థాయికి దిగివచ్చింది.
ఇంధన ధరలు పెంచడం వల్ల ముఖ్యంగా వ్యవసాయం, రవాణా, ప్యాకేజింగ్ రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఫలితంగా నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో పెరిగాయి.
భారత్.. ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్. అందులో సగం జనాభా మహిళలే. నెలసరి వచ్చే మహిళల సంఖ్య 35 కోట్లకుపైనే. అలా అని, పీరియడ్ సమయంలో వాడే ఉత్పత్తులు మార్కెట్లో సులభంగా అమ్ముడు అవుతాయనుకుంటే పొరపాటే.
ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయే స్మార్ట్వాచ్ బ్రాండ్గా యాపిల్ అరుదైన ఘనత సాధించింది. యాపిల్ వాచ్ గడిచిన క్వార్టర్లో 36.1 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుందని కౌంటర్పాయింట్ రీసెర్చ్ వెల్ల�