భారత్లో విభిన్న నైపుణ్యాలు కలిగిన మహిళలు.. విధులపై విముఖత చూపుతున్నారట. బ్లూ-గ్రే కాలర్ వర్క్ఫోర్స్లో 52 శాతం మంది.. ఏడాదిలోపే ఉద్యోగ విరమణ చేయాలని యోచిస్తున్నారట. ఉడైతి ఫౌండేషన్-క్వెస్ కార్ప్ లిమి�
US education department: అమెరికా విద్యాశాఖలో పనిచేస్తున్న సగం మంది ఉద్యోగుల్ని తొలగించనున్నారు. ఆ శాఖలో మొత్తం 4వేలకుపైగా ఉద్యోగులు ఉన్నారు. వారిలో 2100 మంది మార్చి 21వ తేదీ నుంచి సామూహిక లీవ్ తీసుకోనున్నారు.
మహిళా శ్రామిక శక్తిని పెంచేందుకు తీసుకొస్తున్న కొన్ని చట్టాలు.. ఆడవాళ్లకు అడ్డంకిగా మారుతున్నాయి. ప్రభుత్వాల సూచనలు, కోర్టుల తీర్పులను చిన్నతరహా సంస్థలు బుట్టదాఖలు చేస్తున్నాయి. ఫలితంగా, మహిళా ఉద్యోగు�
ఉద్యోగుల్లో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యలపై ఆర్థిక సర్వే ప్రత్యేకంగా స్పందించింది. ఈ అంశం కేవలం వ్యక్తిగత సమస్యే కాదన్న సర్వే.. దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కోబోయే సమస్యగా దాన్ని అభివర్ణించడం గమనార్హం. పన
కొత్త ఏడాదిలోనూ టెక్ రంగాల్లో ఉద్యోగాల కోత కొనసాగుతున్నది. దాదాపు 5 శాతం మంది ఉద్యోగులను తొలగించేందుకు దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ యాజమాన్యంలోని ఆన్లైన్ ఆడియోబుక్ అండ్ పాడ్కాస్ట్ సర్వీస్ �
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ (Flipkart) సామర్ధ్యం ఆధారంగా ఉద్యోగుల తొలగింపునకు కసరత్తు సాగిస్తోంది. మొత్తం ఉద్యోగుల్లో 5-7 శాతం మంది ఉద్యోగులపై కంపెనీ వేటు వేయనుంది.
BT Group: బ్రిటీస్ టెలికాం సంస్థ 55 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నది. 2030 వరకు ఆ ప్రక్రియ కొనసాగనున్నట్లు తెలుస్తోంది. 42 శాతం సిబ్బందిని తగ్గించాలని బీటీ గ్రూపు తెలిపింది.
హైదరాబాద్ జిల్లాలో చదరపు కిలోమీటరుకు 18,161 మంది ప్రజలు నివసిస్తున్నారని స్టాటిస్టికల్ ఆబ్స్ట్రాక్ట్ తెలిపింది. ములుగు జిల్లా అత్యల్ప జనసాంద్రత గల జిల్లాగా నమోదైంది. ములుగులో జనసాంద్రత కేవలం 71 కావడం గ�