దేశంలో కులాలు, మతాల మధ్య బీజేపీ చిచ్చుపెడుతూ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నదని సీపీఐ జిల్లా కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సీహెచ్ రాజారెడ్డి ఆరోపించారు. శనివారం మండల కేంద్రంలో జరిగిన సీపీఐ ముఖ్య కార్యకర్తల �
అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను విస్మరించిన కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలని మాజీ స్వీకర్ మధుసూదన చారి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీరస్తు �
ఖైరతాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గపోరు భగ్గుమన్నది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, ప్రతిపక్షాల మధ్య పోటీలా కాకుండా విజయా రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే దానం అన్న విధంగా సీన్ మారింది.
నారాయణపే ట నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచనలేకుండా కృషి చేస్తానని, ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇం టికీ తీసుకెళ్లేలా కార్యకర్తలు కృషి చేయాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎస