సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు, పర్మనెంట్ కార్మికుల పని పరిస్థితులు, ఒప్పంద విధానాలు, పని ప్రదేశాల్లో ఉన్న రక్షణ సౌకర్యాలపై మంగళవారం లండన్ రీసెర్చ్ స్కాలర్ హేమ వైష్ణవి అధ్యయనం నిర్వహించారు.
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యుత్తు ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీవీఏఈ జేఏసీ) ఆధ్వర్యంలో ఆర్టిజన్ కార్మికులు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్తు కార్యాల
‘కన్నతల్లికి గంజి పోయనివాడు.. పినతల్లికి బంగారు గాజులు చేయిస్తా అన్నాడట’. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు కార్మిక చట్టాల వ్యవహారం కూడా ఇట్లాగే ఉంది. గడిచిన పదేండ్లలో కార్మికుల సమస్యలను పరిష్కరించడ�