సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం భవానీపురంలో దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీకి చెందిన కార్మికుడు ఆదివారం సాయంత్రం గుండెపోటుతో మృతి చెందడంతో సోమవారం ఉదయం ఫ్యాక్టరీ వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది.
గుండ్లపోచంపల్లిలో వీ కన్వెన్షకు సంబంధించిన కాంక్రీట్ ప్రహరీ ఆనుకొని కార్మికుల కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెడ్డుపై పడడంతో అందులో నిద్రిస్తున్న కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఆరుగురికి
బిల్డర్ నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. లిఫ్ట్ చుట్టూ ఎటువంటి ముందస్తు రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో నిర్మాణంలో ఉన్న ఓ బహుళ అంతస్తుల భవనం ఐదో అంతస్తు పై నుంచి లిఫ్ట్ గుంతలో పడిన సెంట్రింగ్ కార్