తుంగతుర్తి మండలంలో సన్న ధాన్యం కొనుగోళ్లు కరువయ్యాయి. ఇక్కడి పలు గ్రామాల్లో దాదాపు 500కిపైగా ఎకరాల్లో రైతులు సన్నాలు సాగు చేశారు. చేతికి వచ్చిన ధాన్యాన్ని ఐకేపీ సెంటర్లలో పోసి నెల రోజులైనా కొనుగోళ్లు చేయ�
రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించి నెలరోజులైనా ఇప్పటి వరకు కొనుగోలు చేసింది 5.77లక్షల టన్నులే. ఇప్పటికీ కనీసం పరికరాలను కూడా కేంద్రాలకు సరఫరా చేయలేదు. ప్యాడీ క్లీనర్లు, వేయింగ్ మిషన్ల�
వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం రేవంత్రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. ఈ సీజన్ నుంచే సన్నవడ్లు క్వింటాల్కు రూ.500 బోనస్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 7వేల కొ�
కేంద్రంలోని బీజేపీ సర్కారు తీసుకొంటున్న అనాలోచిత నిర్ణయాలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వడ్ల కొనుగోళ్ల విషయంలో ‘కొంటామని ఒకసారి, నిల్వలు పెరిగిపోయాయి. ఇప్పుడు కొనబోమం’ అంటూ మరోసారి ద్వంద్వ వ�