మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలంలోని సుల్తాన్పూర్ గ్రామ శివారులో ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం అందోలు నియోజకవర్గం ఇం�
మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యంగా స్వయం సహాయక సంఘాల ద్వారా వెయ్యి మెగావాట్ల సోలార్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు త్వరలో టెండర్లు ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.
దేశ జనాభాలో దాదాపు సగం మంది మహిళలే.. వీరి శ్రామిక శక్తి ఇంటి పనుల్లో, అసంఘటిత రంగంలో, వ్యవసాయ రంగంలో అధికంగా ఉన్నది. వీరి సేవలు వెలకట్టలేనివి. కానీ మన దేశంలో ఉద్యోగ, ఉపాధి రంగాల్లో పనిచేస్తున్న ప్రతి 10 మందిల�
మహిళా అభ్యున్నతే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తూ.. వారి అభివృద్ధికి దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు.
మహిళల సాధికారతకు హైదరాబాద్లోని యూఎస్ కాన్సులేట్ సహకారం అందిస్తుందని యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ చెప్పారు. హైదరాబాద్ కాన్సులేట్, కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజ�
తమ ప్రభుత్వ తీసుకొచ్చిన వివిధ సంక్షేమ పథకాలతో మహిళల్లో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతున్నదని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోన