Lok Sabha: లోక్సభలో ప్రధాని మోదీ కూర్చునే సీటు వద్ద ఫిబ్రవరి 4వ తేదీన విపక్ష మహిళా ఎంపీలు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఆ ఘటనకు చెందిన వీడియోను ఇవాళ కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. మంత్రి ర�
విపక్ష మహిళా ఎంపీలు బుధవారం లోక్సభలో ప్రధాని నరేంద్ర మోదీతోసహా అధికార పక్ష ఎంపీల సీట్లను అడ్డుగా నిలుచోవడంతో సభలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్�
Mahua Moitra | పశ్చిమ బెంగాల్కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రా కొందరు మహిళా ఎంపీలతో కలిసి ఫొటో దిగారు. ప్రతిపక్షాలకు చెందిన మహిళా ఎంపీలతో 2019తోపాటు తాజాగా దిగిన ఫొటోలను ఎక్స్లో పోస్ట్ చ�
న్యూఢిల్లీ: రాజ్యసభలో బుధవారం మహిళా ఎంపీలపై దాడి చేసిన విధానాన్ని తాను ఎప్పుడూ చూడలేదని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. తన 55 సంవత్సరాల పార్లమెంటరీ కెరీర్లో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరుగలేదని చెప్పారు. బయట