మానసికోల్లాసాన్ని పెంపొందించేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడుతాయని హైకోర్టు న్యాయమూర్తి సురేపల్లి నందా అన్నారు. సాహస్ చౌదరి మోమెరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహి�
Supreme Court | భారత అత్యున్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు చరిత్ర సృష్టించింది. ఒకే రోజు 11 మంది మహిళా న్యాయవాదులకు సీనియర్ అడ్వకేట్ హోదా కల్పించింది. సుప్రీంకోర్టు చరిత్రలో ఇప్పటి వరకు కేవలం 14 మంది �
ఖమ్మం :ఖమ్మం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణంలో మహిళా న్యాయవాదులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. సంక్రాంతి పర్వదినాన్ని దృష్టిలో పెట్టుకొని మహిళా న్యాయవాదులకు ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు బ�
హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర మహిళా న్యాయవాదుల సమాఖ్య నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. హైకోర్టు ఆవరణలో ఆదివారం జరిగిన మహిళా న్యాయవాదుల సమావేశంలో అధ్యక్షురాలిగా పీ రేవతి�