Soil collapse | ఇంటి గోడలకు పూసేందుకు బంకమట్టి కోసం పోయిన మహిళలు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. మట్టిని సేకరిస్తుండగా ఒక్కసారిగా మట్టిదిబ్బ కుప్పకూలి మీద పడటంతో నలుగురు మహిళలు (Four women) మరణించారు. మరో ఐదుగురు మహిళ�
Road accident | ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మెయిన్పురిలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిన్నారి నామకరణ కార్యక్రమం కోసం వెళ్లివస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో నలుగురు మహిళలు అక్కడికక్కడే మరణించా�
యాదాద్రి : ప్రమాదవశాత్తు విద్యుద్ఘాతంతో ఓ మహిళ మృతి చెందడంతో పాటు, మరో వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన మోటకొండూర్ మండలంలోని కాటేపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శివరాత్రి గౌరమ్మ(45) ఇంట్ల
కడ్తాల్ : మండల పరిధిలోని సాలార్పూర్ గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి చెందింది. మంగళవారం ఎస్ఐ హరిశంకర్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. తలకొండపల్లి మండలం దేవుని పడకల్ గ్రామానికి చెందిన వె
కొత్తూరు : రైలు ఢీకొని గుర్తుతెలియని మహిళ మృతి చెందిన సంఘటన కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటు చేసుకుంది. హెడ్కానిస్టేబుల్ శ్రీనివాస్గౌడ్ కథనం ప్రకారం.. కొత్తూరు, హెబీఎల్ రైల్వే స్టేషన్ల మధ్య