అమరావతి : ఏపీలో ఏ ఒక్క ఉద్యోగికి జీతాలు తగ్గవని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ అన్నారు. కొత్త పీఆర్సీ వల్ల వేతనాల్లో పెరుగుదల ఉందని స్పష్టం చేశారు. ఆయన ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడారు. మూడు స�
Huzurabad | హుజూరాబాద్ ఉపఎన్నిక నామినేషన్ల ఉపసంహరణకు నేటితో గడువు ముగియనుంది. ప్రస్తుతం 42 మంది బరిలో ఉన్నారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఉపసంహరణ గడువు ముగుస్తుంది.
కోల్కతా: కేంద్ర ప్రభుత్వం తనకు కేటాయించిన భద్రతను వెనక్కి తీసుకోవాలని పశ్చిమ బెంగాల్కు చెందిన టీఎంసీ నేత ముకుల్ రాయ్ కోరారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు శనివారం ఆయన లేఖ రాశారు. అయిత
బీజేపీ అధ్యక్షుడిపై కేసు| అసలే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్నికలు. ఆయనేమో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు. కొంచం కింద మీద అయినా ఓటమి చవిచూడాల్సిందే. ఎన్నికల బరిలో నిలిచిన ఓ వ్యక్తిపేరు, ఆయన పేరు ఒకేలా ఉన్నాయి.
అమెరికా, దాని మిత్రదేశాలు తమ సైనిక దళాలను ఉపసంహరించుకుంటున్న నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్లో తన ప్రభావాన్ని పెంచుకోవడంపై చైనా దృష్టి సారించింది. ఆఫ్ఘాన్, పాక్ విదేశాంగ మంత్రులతో భేటీ జరిపింది.
ఆఫ్ఘనిస్తాన్ నుంచి తమ దళాలను అమెరికా ఉపసంహరించుకోవడం ప్రారంభం కాగానే, ఇటు తాలిబాన్ ఉగ్రవాదులు తమ పరిధిని విస్తరించడం ప్రారంభించారు. కొన్ని వారాల వ్యవధిలోనే మూడు జిల్లాలను తమ ఆధీనంలోకి �
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపీఎఫ్ఓ) మన జీతం నుంచి కొంత జమ చేసి మన భవిష్యత్ అవసరాల కోసం దాచిపెడుతుంది. మన అత్యవసర అవసరాల కోసం ఈపీఎఫ్ నుంచి మనం కొంత మొత్తాన్ని విత్డ్రా చేసుకునేందుకు అవకాశం