BCCI : అండర్సన్ - టెండూల్కర్ ట్రోఫీలో తలపడుతున్న భారత జట్టు (Team India) మరోమారు ఆ దేశం వెళ్లనుంది. ప్రస్తుతం ఐదు టెస్టుల సిరీస్ విజయంపై కన్నేసిన టీమిండియా వచ్చే ఏడాది ఇంగ్లండ్ (England)తో వైట్ బాల్ సిరీస్ ఆడనుంది.
భారత్, బంగ్లాదేశ్ మధ్య పరిమిత ఓవర్ల సిరీస్ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ అనిశ్చితి కారణంగా బంగ్లాదేశ్లో తీవ్ర అలజడి వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సిరీస్ వాయిదా వేసేందుకు బీసీసీఐ మొగ్గ
తాజాగా ముగిసిన ఆస్ట్రేలియా పర్యటనలో కంగారూలను ముప్పుతిప్పలు పెట్టిన టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం భారత జట్టు అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.
Sri Lanka Cricket: వచ్చే ఏడాది జూలై లో భారత జట్టు శ్రీలంకలో పర్యటించనున్నది. దీనిపై ఇవాళ శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటన చేసింది. జూలై నుంచి ఆగస్టు వరకు ఆరు మ్యాచ్లను ఇండియా ఆడనున్నది. దాంట్లో మూడు