గతంలో మ్యానిఫెస్టోలో లేనటువంటి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ తదితర పథకాలను పేదలకు అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మేయర్ గుండు సుధ
ప్రజల్లో ఆదరణ, పలుకుబడిలేని నాయకులు వారంటీ లేని పార్టీ, గ్యారంటీ లేని ఆరు పథకాలతో ముందుకు వస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్క ర్ అన్నారు.
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని ప్రజలకు దాదాపు మూడు దశాబ్దాలుగా సేవ చేస్తున్నానని, రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్థులు ఎవ్వరైనా విజయం నాదేనని ప్రభుత్వ చీఫ్ విప్, పశ్చిమ నియోజక వర్గ బీఆర్ఎస్ అభ్య
స్వరాష్ట్రంలోనే ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తున్నదని, సీఎం కేసీఆర్ పాలనలోనే ఆలయాలకు పూర్వ వైభవం వస్తున్నదని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి స్పష్టం చేశారు.
సమాజంలోని రుగ్మతలు, కుల వివక్షతకు వ్యతిరేకంగా సమసమాజ కోసం పోరాడిన బహుజన తత్వవేత్త, సామాజిక దార్శనికుడు మహా త్మ జ్యోతిరావు ఫూలే అని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు.