యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి స్వయంభూ ఆలయంలో శుక్రవారం సాయంత్రం ఊంజల్ సేవ కోలహలంగా నిర్వహించారు. ప్రధానాలయంలోని వెలుపలి ప్రాకారం అద్దాల మండపంలో ఆండాళ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పరమ పవిత�
టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికిరెప్పలా కాపాడుకుంటామని బోయిన్పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు కంటోన్మెంట్ రెండవ వార్డు మార్కండేయ ఆలయ లైన్ అర్జున్నగర్
Wheel chair cricket | వీల్చైర్ క్రికెట్ టోర్నీలో తెలంగాణ జట్టు విజేతగా నిలిచింది. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వేదికగా మంగళవారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో తెలంగాణ 101 పరుగుల తేడాతో
కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆదివారం వీల్చైర్లో ర్యాలీ నిర్వహించారు. కోల్కతాలోని గాంధీ విగ్రహం నుంచి హజ్రా వరకు వీల్చైర్పైనే రోడ్షోలో పాల్గొన్నారు. ఐదు కిలోమీటర్లు సాగిన ఈ ర్యాల�