ఈ ఏడాది దేశంలో గోధుమ పంట పుష్కలంగా వచ్చిందట.. కానీ కేంద్రం సేకరించటానికే దొరకటం లేదు. బియ్యం నిల్వలు లెక్కలేనన్ని ఉన్నాయట.. కానీ, బియ్యం ఎగుమతిని నిలిపివేసింది. ఈ రెండు ఆహార ధాన్యాలకు దేశంలో కొదవే లేదని కేం
పాకిస్థాన్లో ఆర్థిక సంక్షోభం రోజురోజుకూ మరింత ముదురుతోంది. పలు ప్రావిన్స్లో బీభత్సం సృష్టించిన వర్షాలు, వరదలు పాకిస్థాన్ను ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ కొడుతున్నాయి. వర్షాలు, వరదలవల్ల పంటలు బాగా దెబ్
రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడంలో కేంద్రంలోని బీజేపీని మించిన వాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు. మే నెలలో గోధుమల ఎగుమతులపై ఆంక్షలు విధించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా గోధుమ పిండి ఎగుమతుల విషయంలో ఆంక్షలు వి�