గురుకులాలు, జడ్పీ స్కూళ్లల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలకు నిరసనగా మాసబ్ట్యాంక్లోని సంక్షేమ భవన్ వద్ద బీఆర్ఎస్వీ మెరుపు ధర్నాకు దిగింది. ఈ సందర్భంగా పోలీసులు గెల్లు శ్రీనివాస్యాదవ్ సహా విద్యార్థి నేతల�
ఈ నెల 15న సంత్ సేవాలాల్ మహరాజ్ 284వ జయంతి ఉత్సవాలను ఘనం గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమశాఖల మంత్రి సత్యవతతి రాథోడ్ అధికారులను ఆదేశించారు.
వివిధ స్టడీ సర్కిళ్ల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఇస్తున్న ఉచిత శిక్షణను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు.