పెండ్లి అనేది ఓ సాంస్కృతిక సార్వజనీన కార్యం. అందునా భారతీయ వివాహ వ్యవస్థకు ప్రత్యేక స్థానముంది. వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురానుభూతి. మూడు ముళ్ల బంధంతో ఏకమై తమ జీవితాన్ని పండించుకోవాలని పెండ�
చెన్నై పులియంతోప్ ప్రాంతంలోని ఆంజనేయర్ ఆలయంలో శుక్రవారం ఐదు పెళ్లిళ్లకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే భారీ వర్షం కురియడంతో ఆ వివాహాలు కాస్త ఆలస్యంగా జరిగాయి.
Omicron Effect | మూడో ముప్పు వచ్చేలోగా మూడు ముళ్లు పడాలి’ అన్నది ఇప్పుడు అందరి నోళ్లలోనూ నానుతున్న మాట. ఒమిక్రాన్ రూపంలో కరోనా మూడో ముప్పు పొంచి ఉన్నదన్న వార్తలు పెండ్లీడు పిల్లలకు ఆకస్మిక వివాహ యోగానికి