తనను ప్రశ్నించొద్దని, ప్రశ్నలు అడిగితే మాట్లాడబోనని మీడియా ప్రతినిధులకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని స్పష్టంచేశారు. రాష్ట్రలో నూరుశాతం వెబ్కాస్టింగ్తో మున్సిపల్ ఎన్నికల పోలింగ్�
రాష్ట్రంలో ‘పుర’పోరుకు అంతా సిద్ధమైంది. 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానున్నది.
రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. మరోవైపు ఎన్నికల నిర్వహణలో పారదర్శకత కొరవడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మెజార్టీ పోలింగ్ స్టేషన్లలో వెబ్క్యాస్టింగ్ లేకపోవడం ఈ అనుమానాలక�
Election Commission: పోలింగ్ బూత్లకు చెందిన సీసీటీవీ కెమెరా, వెబ్కాస్టింగ్, వీడియో ఫూటేజ్లను.. ఎన్నికలు ముగిసిన 45 రోజుల తర్వాత ధ్వంసం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. డ�
మునుగోడు ఉపఎన్నికల పోలింగ్కు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసిం ది. నవంబర్ 3న జరిగే ఎన్నికలో 2,41,805 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
సమాజ్వాదీ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఓట్ల లెక్కింపు సమయంలో అన్ని పోలింగ్ బూత్లలో వెబ్కాస్టింగ్ జరగాలని డిమాండ్ చేశారు. ఇక ఆ లింక్ను ఈసీకి, చీఫ్ ఎన్నికల కమిషనర్కి, పోలిం