రాష్ట్రవ్యాప్తంగా ఉదయం వేళ దట్టమైన పొగమంచు కమ్మేస్తున్నది. చలి తీవ్రత పెరుగుతున్నది. వాతావరణంలో మార్పులు, శీతల గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి.
తెలుగు రాష్ర్టాల్లో చలి పెరుగుతున్నది. వచ్చే మూడు రోజులు చలి మరింత ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయినట్టు పేర్కొన్నది.
ఎండల్లో బయటికి వెళ్తున్నారా? జాగ్రత్త. రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరగనున్నదని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నది. సాధారణంగా ఏప్రిల్, మే మాసాలలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోతాయి. దీంతోపాటు వేడి గాలుల�
ఈ ఏడాది సాధారణం కంటే తక్కువగా వర్షాలు కురుస్తాయని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేసింది. ఎల్నినోతో పాటు ఇతర అంశాలు రుతుపవనాలపై ప్రభావం చూపొచ్చని పేర్కొన్నది.
శాటిలైట్ చిత్రాల్లో కదిలే మబ్బులు తెలంగాణ మీదికి రాగానే ‘బీ అలర్ట్' అంటూ హెచ్చరికలు జారీచేస్తారు భారత వాతావరణ విజ్ఞాన విభాగం, హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కొప్పర్తి నాగరత్న. ఆ వెంటనే రేడియో�
rains | రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని తెలిపింది.