ఢిల్లీలో శుక్రవారం సాయంత్రం అకస్మాత్తుగా సుడిగాలులు బీభత్సం సృష్టించాయి. దీంతో నగరంలోని విమానాశ్రయంలో దాదాపు 205 విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి. సుమారు 50 విమానాలను దారి మళ్లించారు.
Delhi weather | దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. శనివారం సాయంత్రం ఉన్నట్టుండి ఆకాశం మేఘావృతమైంది. కాసేపటికే గాలిదుమారం మొదలైంది. అక్కడక్కడా చిరుజల్లులు షురువయ్యాయి. మొత్తానికి ఉక్కపోత వాతా�
ఈ ఏడాది వేసవిలో ఎండలు, వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుందని, నిరుటి కంటే మరింత తీవ్రమైన ఎండలను చవిచూడాల్సి వస్తుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రానున్న రోజుల్లో ఎలాంటి వాతావరణ పరిస్థితులను ఎదుర్�
గ్లోబల్ వార్మింగ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో టెంపరేచర్లు నమోదు అయ్యాయి. ఇటీవల యూరప్కు చెందిన వతావరణ శాఖ నిపుణులు ఓ నివేదికను వెల్లడించారు. అన్ని ప్రాంతాల్లోనూ వాతావరణంలో మార్పులు చోటు�