సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని పెద్ద చెరువు కట్టపై వన మహోత్సవంలో నాటిన మొక్కలు అప్పుడే ఎండిపోతున్నాయి. మొక్కలు నాటి, ఆ తర్వాత వాటి సంరక్షణపై శ్రద్ధ చూపక పోవడంతో మొక్కలు ఎండిపోతున్నాయి. ఏటా వానకాలంల
లాస్ట్ మైల్ కనెక్టవిటీ లేదు. అధిక ధరలతో ఎవరూ రావడం లేదు. మొత్తానికి 2027 నాటికి 10లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చడమే మెట్రో లక్ష్యం నీరుగారిపోతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే మెట్రో చార�
వరద నీటితో మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయం (KGBV) తలపిస్తున్నది. దీంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. తుఫాన్ కారణంగా గత మూడు రోజులుగా కురుస్తున్న వానలతో ప్రభుత్వం స్కూల్కు సెలవు ప్రకటించింద
Man swims in waterlogged Delhi road | దేశ రాజధానిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు రోడ్లు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి, కొందరు పిల్లలు ఈతకొట్టారు. ఢిల్లీలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ఆప్ నేతలు మండిపడ్డార�
భారీ వర్షాలకు ఢిల్లీ నగరం చిగురుటాకులా వణికిపోయింది. శుక్రవారం తెల్లవారు జామున 3 గంటలకు మొదలైన వాన ఏకధాటిగా మూడు గంటలకు పైగా కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.
Bus trapped | దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం భారీగా వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆజాద్ మార్కెట్ ప్రాంతంలోని అండర్పాస్లో ఒక బస్సు చిక్కుకుంది.
Cyclone Mandous | బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మాండూస్ మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాకా ఇది పుదుచ్చేరి, శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తీరం దాటింది. ఆ తర్వాత క్రమంగా �