Hunger Strike: తమ రాష్ట్రానికి దక్కాల్సిన నీటి వాటాను హర్యానా రిలీజ్ చేసే వరకు నిరాహార దీక్షను విరమించేది లేదని ఢిల్లీ మంత్రి ఆతిష్ తెలిపారు. 4 రోజుల నుంచి ఆమె దీక్ష చేస్తున్నారు. బీపీ, షుగర్ లెవల్స్ తగ్
ఆంధ్రా-తెలంగాణ రాష్ర్టాల మధ్య నీటి వాటా తేల్చడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లోని పాలమూర�
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) ఆదేశాలను ఏపీ ప్రభుత్వం తుంగలో తొక్కుతున్నది. బ్రిజేశ్కుమార్ తీర్పును అనుసరిస్తూ తుంగభద్ర నదిపై నిజాం కాలంలో కర్ణాటకలో నిర్మించిన ఆర్డీఎస్ ఆనకట్ట (రాజ
కేంద్రం నుంచి తెలంగాణకు నిధుల్లేవు.. జాతీయ సంస్థలు లేవు.. సాగునీటి ప్రాజెక్టులు లేవు. న్యాయబద్ధంగా దక్కాల్సిన నీటి వాటాను తేల్చటంలోనూ మోదీ సర్కారు తాత్సారం చేస్తున్నది.