Tanduru | తాండూరు నియోజకవర్గంలో మినరల్ వాటర్ ప్లాంట్ల పేరుతో ఎక్కడ పడితే అక్కడ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
జిల్లాలో మంచినీటి ఎద్దడి ముంచుకొస్తున్నది. వేసవి ప్రారంభంలోనే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. జిల్లాకు మిషన్ భగీరథ నీరు సరిపోను రావడం లేదు. ఫలితంగా తాగునీటికి కటకట ఏర్పడుతున్నది.
ఉమ్మడి రాష్ట్రంలో ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలు కరువుతో అల్లాడుతుండేవి. తాగడానికి చుక్క నీరు కూడా దొరికేది కాదు. అలాంటి సమయంలో ప్రజలకు మేలు చేయాలని శేఖర్రెడ్డి తపించారు. రెండు నియోజకవర్గాల్లో బోర్లు వ�
సింగరేణి కార్మిక కాలనీల్లో తాగునీటి ఇక్కట్ల ను యాజమాన్యం తీర్చింది. గత కొంతకాలం గా కలుషిత నీరు వస్తుండడంతో కార్మిక, కార్మి కేతర కుటుంబాలు ఇబ్బందులు పడాల్సి వచ్చిం ది. ఈ సమస్యను కార్మిక సంఘాలు యాజ మాన్యం, �
ప్రభుత్వ దవాఖానల్లో చికిత్సలు పొందుతున్న రోగులు, రోగి సహాయకుల సౌకర్యార్థం స్వచ్ఛంద సంస్థలు తమవంతు సహకారం అందిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి రోగుల వెంట ఉండడానికి వచ్చే వారికి తాగునీటిని అందించాలనే