ములుగు జిల్లాలోని మంగపేట మండలం మల్లూరులోని కొండలు, గుట్టలపై నుంచి నిత్యం వస్తున్న జలధార ఎంతో స్వచ్ఛమైనదని తాజాగా నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. చింతామణి పేరుతో మల్లూరులోని శ్రీలక్ష్మీ నర్సింహస్వా�
ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలోని బొగత జలపాతం హొయలు పోతున్నది. ఇదే మండలం బొల్లారం, మహితాపురం గ్రామాల మధ్యలోని అటవీ ప్రాంతంలో ఉన్న చిట్టిముత్యాల జలపాతం చిందులు తొక్కుతోంది. వీటి అందాల
మండలంలోని చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న బొగత జలపాతాన్ని చూసేందుకు ఆదివారం పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివచ్చారు. జలపాతం అందాలను వీక్షించి వ్యూ పాయింట్ వద్ద సెల్ఫీలు, ఫొటోలు దిగారు.
ప్రాజెక్టులు, చెరువులు పర్యాటక శోభను సంతరించుకున్నాయి. వర్షం తెరిపివ్వడం.. ఆదివారం సెలవురోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు, ప్రకృతి ప్రియులు కుటుంబసభ్యులతో కలిసి నీటివనరుల వద్దకు తరలివచ్చి స�
ఎటుచూసినా పచ్చని బైళ్లు.. చుట్టూ ఆహ్లాదకర వాతావరణం.. జనారణ్యానికి దూరంగా ఓ మారుమూల ప్రాంతంలో ఉన్న జలపాతం పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంటున్నది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండాకోనల మధ్య గలగల పారుతున
గత ఐదారు రోజుల నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా హుస్సేన్ సాగర్కు పూర్తిస్థాయి నీటిమట్టం కంటే అధికంగా వరద నీరు వచ్చి చేరుత�
Water Falls | మామడ మండలం వాస్తవాపూర్ వాటర్ ఫాల్స్ను చూసేందుకు వచ్చిన హైదరాబాద్ పర్యాటకులు వరద నీటిలో చిక్కుకున్నారు. శుక్రవారం ఉదయం వాటర్ ఫాల్స్ను తిలకించేందుకు మొత్తం 16 మంది పర్యాటకులు