Water Contamination | దేశంలోనే స్వచ్ఛ నగరంగా పేర్కొనే బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లోని ఇండోర్ (Indore)లో కలుషిత తాగునీటి (water contamination) వ్యవహారం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
Children Die | పునరావాస కేంద్రానికి చెందిన పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. ఇద్దరు పిల్లలు మరణించగా 23 మంది ఆసుపత్రిపాలయ్యారు. పిల్లల అస్వస్థతకు నీటి కాలుష్యం కారణమని అనుమానిస్తున్నారు.
తెలంగాణ ఏర్పడక ముందు మంచినీళ్ల కోసం రోజంతా పడిగాపులు కాసేది. పండక్కో, పబ్బానికో సుట్టాలింటికి పోదామంటే.. నీళ్లు ఎప్పుడొస్తయో అని బెంగపడేది. కండ్లళ్ల ఒత్తులేసుకొని నీళ్ల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉం�
గ్రేటర్లో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు జలమండలి ఎండీ దానకిశోర్ ఆదేశించారు. బుధవారం ఆయన బేగంపేటలోని పాటిగడ్డ రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాల్లో ప�