ఆరోగ్యంగా ఉండాలంటే మనం రోజూ పౌష్టికాహారం తీసుకోవడం ఎంత అవసరమో రోజూ తగినన్ని నీళ్లను తాగడం కూడా అంతే అవసరం. నీళ్లను తాగడం వల్ల జీవక్రియలు సక్రమంగా నిర్వహించబడతాయి.
చలికాలం ముగింపునకు వచ్చినా.. పొడిగాలి తీవ్రత అలాగే ఉంది. దీనివల్ల తలలో తేమ తగ్గుతుంది. ఫలితంగా, రక్త ప్రసరణ నెమ్మదించి.. జుట్టు పొడిబారుతుంది. వీటితోపాటు మనకు తెలియకుండానే చేసే మరికొన్ని పనుల వల్ల.. ఈ కాలంల�
మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ పౌష్టికాహారం తీసుకోవడం ఎంత అవసరమో వేళకు భోజనం చేయడం, నిద్రించడం, వ్యాయామం చేయడం కూడా అంతే అవసరం. ఇక వీటితోపాటు రోజుకు తగినన్న నీళ్లను కూడా తాగాల్సి ఉంటుంది.
చలికాలంలో సహజంగానే అందరూ శరీరాన్ని వెచ్చగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అందులో భాగంగానే అనేక రకాల మార్గాలను అనుసరిస్తుంటారు. అయితే చలికాలంలో చాలా మంది గోరు వెచ్చని నీటిని తాగరు.