ప్రతిభకు పట్టం కట్టే విద్యాలయం ‘2022-23’లో చేరేందుకు దరఖాస్తుల ఆహ్వానం చివరి తేదీ నవంబర్ 30, ఏప్రిల్ 30న పరీక్ష 75శాతం గ్రామీణ.. 25 శాతం ఓపెన్ కోటా ఉమ్మడి జిల్లాలో 15 బ్లాకులుగా విభజన ప్రతిభావంతులైన విద్యార్థులక�
చెన్నారావుపేట, సెప్టెంబర్ 30 : రైతుల శ్రేయస్సే ప్రధా న ఎజెండా అని, అందరి సహకారంతో సహకార సంఘా న్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తామని చెన్నారావుపేట సొసైటీ చైర్మన్ ముద్దసాని సత్యనారాయణరెడ్డి అన్నా రు. �
వరంగల్ చౌరస్తా, సెప్టెంబర్ 30 : జిల్లా వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ తెలిపారు. 641 మంది సిబ్బందితో 207 సబ్ సెంటర్లతో పాటు ఇంటింటిక�
ఖానాపురం, సెప్టెంబర్ 30 : ఖానాపురం సొసైటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలుపుతానని ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామినాయక్ అన్నారు. గురువారం మండలకేంద్రంలోని ప�
దుగ్గొండి, సెప్టెంబర్ 30 : యాసంగిలో రైతులు వరిసాగు ను గణనీయంగా తగ్గించి ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని మండల వ్యవసాయాధికారి చిలువూరు దయాకర్ రైతులకు సూచించారు. గురువారం మం డలంలోని నాచినపల్లి, వెంకటాపురం
వరంగల్ జిల్లా కలెక్టర్ బీ గోపి అర్శనపెల్లి గ్రామంలో ‘డ్రాగన్’ పంట వేసిన రైతుకు అభినందన పల్లె ప్రగతి పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం బృహత్ ప్రకృతి వనం సందర్శన.. పాఠశాల తనిఖీ.. వ్యాక్సినేషన్ ప్
నర్సంపేట/ఖానాపురం/కాశీబుగ్గ/గీసుగొండ/నల్లబెల్లి/మట్టెవాడ, సెప్టెంబర్ 28: భగత్సింగ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఏఐఎఫ్డీడబ్ల్యూ జిల్లా కార్యదర్శి వంగాల రాగసుధ, ఎంసీపీఐయూ డివిజన్ కార్యదర్శి క
కరోనా వైరస్ కంటే ప్రమాదకారులు గోదావరి జలాలతో నియోజకవర్గం సస్యశ్యామలం రైతాంగ సంక్షేమానికి టీఆర్ఎస్ సర్కారు పెద్దపీట రెండు పంటలకు సాగునీరు అందించడమే లక్ష్యం నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్�
అనారోగ్యంతో దెబ్బతిన్న ఉన్న ఒక్క కిడ్నీ పేదరికంతో ట్రాన్స్పాంట్లేషన్ చేయించలేని పరిస్థితి తమ కూతురిని ఆదుకోవాలని తల్లిదండ్రుల వేడుకోలు సాఫ్ట్వేర్ మిత్రులతో అందుతున్న తాత్కాలిక సాయం పోచమ్మమైదాన
ప్రస్తుతం రెండు జిల్లాలతో ఒకే వెల్ఫేర్ అసోసియేషన్ విడిపోయేందుకు సిద్ధమైన వరంగల్ తెరపైకి సంఘం ఆస్తుల వివాదం తేల్చేందుకు 16 మందితో కమిటీ వరంగల్, సెప్టెంబర్28(నమస్తేతెలంగాణ): వరంగల్ జిల్లా రైస్మిల్ల�
ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాల స్థాయి పెంపు 33 సబ్ సెంటర్లలో పల్లె దవాఖానలు ఎంబీబీఎస్ వైద్యుల నియామక ప్రక్రియ షురూ దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు అక్టోబర్ 12 వరంగల్, సెప్టెంబర్ 28(నమస్తేతెలంగాణ): గ్రామీ ణ ప�
నీటి ప్రవాహం ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి చంద్రయ్యపల్లి బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ గీసుగొండ, సెప్టెంబర్ 28: భారీ వర్షాలకు లోలెవల్ వంతెనల పైనుంచి నీట�
కరీమబాద్ : మామునూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 25న ఓ వ్యక్తి రోడ్డుపై పడి ఉండగా పోలీసులు అతడిని ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మరణించాడు. ఈ మెరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప
ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం గతంలో విద్యార్థులు లేక మూత ప్రభుత్వ చర్యలతో నేడు కళకళ తిరిగి తెరుచుకుంటున్న ప్రభుత్వ విద్యాలయాలు ఇప్పటికే జిల్లాలో 17 స్కూళ్ల రీ ఓపెన్ 275మంది విద్యార్థుల చేరిక.. తిరిగొచ్చి