వరంగల్, సెప్టెంబర్ 23(నమస్తే తెలంగాణ ప్రతినిధి):చారిక్రత, వారసత్వ ప్రాధాన్యత ఉన్న వరంగల్ ఉమ్మడి జిల్లాలో పర్యాటక రంగం పుంజుకుంటున్నది. కరోనా పరిస్థితుల నుంచి మళ్లీ పాత రోజులు వస్తున్నాయి. ప్రస్తుతం నెల
కరీమాబాద్ : ప్రభుత్వం విడుదల చేసిన ఐసెట్ పరీక్ష ఫలితాల్లో అండర్రైల్వేగేట్ లక్ష్మినగర్ ప్రాంతానికి చెందిన బత్తుల అరుణ్కుమార్ రాష్ట్రస్థాయిలో 10వ ర్యాంకును సాధించాడు. ఈ మేరకు తండ్రి సురేందర్ తల్�
తప్పించుకున్న కారు డ్రైవర్ 2లక్షల నష్టపోయిన రైతులు సంగెం : గొర్రెల మందపై కారు దూసుకెళ్లటంతో 25 గొర్రెలు మృతిచెందిన ఘటన మండలంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. గొర్రెల యజమానులు, స్థానికులు తెలిపిన వివరాల ప�
150మంది పిల్లలతో శాయంపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల జిల్లాలోనే టాప్ ఆంగ్లమాధ్యమంపై ఆదరణ.. పెరిగిన విద్యార్థుల సంఖ్య ఆన్లైన్ బోధన సమయంలో వాట్సాప్ గ్రూపులు, వర్క్షీట్లతో దగ్గరైన ఉపాధ్యాయులు శాయంపేట, సె�
జిల్లాలో రెండు రోజులుగా వదలని వాన పది మండలాల్లో అధిక వర్షపాతం నగరాన్ని వీడని వరద దెబ్బతిన్న రహదారులు పత్తి, మక్క రైతుల్లో ఆందోళన వరంగల్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వారం గడువు ఇచ్చిన వానలు మ�
ఉద్యమంలా వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కొవిడ్కు అడ్డుకట్ట వేసేందుకు సర్కారు చర్యలు వేగవంతం ఐదు రోజుల్లోనే 48,569 మందికి టీకాలు ఇప్పటికే మూడు గ్రామాల్లో వందశాతం కంప్లీట్ వ్యాక్సినేషన్ పూర్తయిన ఇంటిక
ఆరు నెలలకే గర్భస్రావం కవలల జననం.. నిమిషాల వ్యవధిలోనే మృతి నగరంలోని గంగా హాస్పిటల్లో ఘటన వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబసభ్యుల ఆందోళన ఒకరికి వేయాల్సిన ఇంజెక్షన్ మరొకరికి వేయడం వల్లే ఇలా జరిగిందని �
కోటగర్భంలో త్రికూటాలయాలు సర్వే చేపట్టిన కేంద్ర పురావస్తు శాఖ పర్యాటకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఖిలావరంగల్, సెప్టెంబర్ 20 : అద్భుతమైన శిల్ప సంపద, ప్రాశస్త్యం కలిగిన కాకతీయుల కాలం నాటి ఆలయాలెన్నో కో�
నర్సంపేట, సెప్టెంబర్ 20 : నర్సంపేట అంగడి సెంటర్లోని రైతు బజార్లో సోమవారం ఉదయం గ్రంథాలయ డైరెక్టర్ గంపరాజేశ్వర్రావు వ్యాక్సినేషన్ను ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర పంచాయతీ కమిషనర్ �
ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటా గ్రామాల్లో టీఆర్ఎస్కు మంచి ఆదరణ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ వర్ధన్నపేట, సెప్టెంబర్ 19: పార్టీ కోసం పని చేసే కార్య