తెలంగాణ సాధనలో అలుపెరగని పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించిన మహోన్నత వ్యక్తి కేసీఆర్ అని మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజ్ (Lingala Kamalraj) అన్నారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ ర
తెలంగాణ ఉద్యమ పార్టీ 25 సంవత్సరాల రజతోత్సవ ఆవిర్భావ సభ పోస్టర్లు నియోజకవర్గం అంతా గులాబీ మయమయ్యాయి. మక్తల్ (Maktal) మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి సారద్యంలో ఓరగల్లు రజతోత్సవ సభకు తరలి వెళ్లేందుకు నియ
Revanth Reddy | అభివృద్ధిని అడ్డుకుంటే జైలుకు పంపిస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రతిపక్ష నేతలపై అసహనం వ్యక్తంచేశారు. మూసీ ప్రాజెక్టు పేరిట పేదల ఇండ్లను కూల్చడం, ఫార్మా సిటీ పేరుతో గిరిజనుల భూములను గుంజుక�
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరైన వరంగల్ బహిరంగ సభకు బీజేపీ అగ్రనాయకులు డుమ్మా కొట్టారు. వరంగల్ బహిరంగ సభను తెలంగాణ బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని స్టార్ క్యాం పెయినర్గా చెప్పుకొనే మాజీ ఎంపీ విజయ
పోరాడి సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినం కాబట్టే దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకొంటున్నామని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు స్పష్టంచేశారు.
గ్రేటర్లో రూ.188కోట్లతో అభివృద్ధి జాతర కార్పొరేషన్తో పాటు నర్సంపేటలో ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలు ‘ఈ రోజు తెలంగాణ గడ్డమీద తెలంగాణ బిడ్డగా తెలంగాణ పౌరుడిగా గల్లా ఎగిరేసి నాది తెలంగాణ రాష్ట్రం అని చెప�