‘రాష్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ తూతూమంత్రంగానే నడుస్తున్నది.. తుమ్మితే ఎప్పుడు ఊడిపోతుందో తెలియని పరిస్థితి.. నడమంత్రపు సిరి వచ్చింది కదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ప్రజలు తగ�
కాంగ్రెస్ వైపు మొగ్గుచూపిన ఎమ్మెల్యే కడియం శ్రీహరికి గానీ, ఆయన కూతురు కావ్యకు గానీ వరంగల్ లోక్సభ సీటు ఇచ్చే విషయంపై ఆ పార్టీలోనే సందిగ్ధత నెలకొన్నది. తన కుమార్తెకు టికెట్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ
పెద్దపల్లి, వరంగల్ ఎంపీ స్థానాలను తమకే కేటాయించాలని కాంగ్రెస్ పార్టీని ఎస్సీ ఉపకులాల హకుల పోరాట సమితి డిమాండ్ చేస్తున్నది. సీఎం రేవంత్రెడ్డికి విజ్ఞప్తి చేస్తూ సమితి ఎస్సీ జాతీయ అధ్యక్షుడు బైరి వె�
కేంద్రంలో రెండు సార్లు అధికారం చేపట్టిన బీజేపీ పరిస్థితి ఇక్కడ మాత్రం అయోమయంగానే ఉన్నది. శుక్రవారం విడుదల చేసిన నాలుగో జాబితాలోనూ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి పేరు ఖరారు చేయకపోవడం ఆ పార్టీ దుస్థితికి �
వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిని తేల్చడం కాంగ్రెస్కు కత్తిమీద సాములా మారింది. ఇక్కడ ఏకంగా ఏడుగురు పోటీ పడుతుండడం ఆ పార్టీకి తలబొప్పికట్టిస్తోంది. అభ్యర్థి ప్రకటన ఆలస్యమైన కొద్దీ ఆశావహులు పెరుగుతుండగా �