లోక్సభ ఎన్నికల్లో భాగంగా వరంగల్, మహబూబాబాద్ సెగ్మెంట్లలో సోమవారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాంకేతిక సమస్యలతో ఈవీఎంలు మొరాయించడంతో పాటు స్వల్ప ఘటనలతో పలుచోట్ల పోలింగ్ ఆలస్యమైంది.
పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ ఎంపీగా బీఆర్ఎస్ అభ్యర్థి మారెపల్లి సుధీర్కుమార్ గెలుపు ఖాయమైందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధీమా వ్యక్తంచేశారు. జనగామ జిల్లా దేవరుప్పులలో ఆదివారం ఆయన విలేక
పోలింగ్ సాఫీగా సాగేలా చూడాలని వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. ఆదివారం ఎనుమాముల మార్కెట్ యార్డులో జరిగిన ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియను ఎన్నికల సాధారణ పరిశీలకులు బండార�
ఓట్ల పండుగకు వేళయ్యింది. లోక్సభ ఎన్నికల్లో భాగంగా సోమవారం పోలింగ్ జరుగనుండగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి జిల్లాలోని వరంగల్, మహబూబాబాద్ లోక్సభ స్థానాల పరిధిలో మొత్తం 3709 పోలింగ్�
వరంగల్ లోక్సభ నియోజకవర్గం నుంచి నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల్లో పది మంది నామినేషన్లను ఎన్నికల అధికారు లు తిరస్కరించారు. మొత్తం 58లో పది మంది అభ్యర్థుల నామినేషన్లు రిజెక్ట్ అయినట్లు ప్రకటించారు.