విధి నిర్వహణలో హద్దుదాటి ప్రవర్తిస్తే చర్యలు తప్పవని పోలీసు కమిషనర్ ఏవీ రంగనాథ్ సీఐలు, ఎస్సైలను హెచ్చరించారు. శుక్రవారం కాకతీయ యూనివర్శిటీ సమావేశ హాల్లో వరంగల్ కమిషనరేట్ పరిధిలోని ఆరునెలల నేరాలప�
ప్రధాని పర్యటనకు విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేయనున్నట్టు డీజీ పీ అంజనీకుమార్ తెలిపారు. శనివారం ప్రధాని హనుమకొండలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వస్తున్న నేపథ్యంలో గురువారం వరంగల్ సీపీ, సీనియర్�
టెన్త్ హిందీ పేపర్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బండి సంజయ్ విచారణ వ్యవస్థను బెదిరిస్తున్నారని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. ఇన్నాళ్లలో ఎప్పుడూ లేని విధంగా తనపై వ్యక్తిగత ఆరోపణలు �
Bandi Sanjay | ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడంతో పాటు ప్రజల్లో అభద్రతాభావాన్ని పెంచేందుకు బండి సంజయ్ ప్రయత్నించినట్లు విచారణలో తేలిందని సీపీ రంగనాథ్ వెల్లడించారు. పదో తరగతి పరీక్షా ప్రశ్నపత్రం లీకేజీ వ్య